ల్యాండ్ రిజిస్ట్రేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

సీఎం చంద్రబాబు స్మార్ట్ పాలనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలె వాట్సాప్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టగా తాజాగా రిజిస్ట్రేషన్ శాఖలో ‘స్లాట్ బుకింగ్’ అనే సరికొత్త విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా
మోదీ.. నిజాంలకు పట్టిన గతే మీకు పడుతుంది: సీఎం రేవంత్

తెలంగాణలో బలహీనవర్గాలకు మద్దతుగా ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ ప్రధాని మోదీని కోరారు. బీసీ పోరుగర్జనలో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన పోరుబాటలో రేవంత్
అంబటి రిట్ పిటిషన్పై విచారణ వాయిదా…!

మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన రిట్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. వైసీపీ అధినేత జగన్తో పాటు తనపై టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగులు పెట్టారని, పోలీసులకు
మావోయిస్టుల పార్టీ నుంచి సంచలన ప్రకటన..!

ఛత్తీస్గఢ్లో గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లతో వందలాదిమంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మావోయిస్టుల కేంద్ర కమిటీ తాజాగా సంచలన ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతమున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్రంతో
మధురవాడ ప్రేమోన్మాది ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత…!

విశాఖపట్నం మధురవాడలో ఓ యువతిపై యువకుడు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో ఫోన్లో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అలాగే బాధితురాలు
సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్సీ నాగబాబు…!

మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగబాబును ఎమ్మెల్యే కోటా కింద గురువారం ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భార్యతో కలిసి సచివాలయానికి వెళ్లిన నాగబాబు,
రేపటి నుంచి సచివాలయాల్లో ఆధార్ క్యాంపులు..!

గ్రామ, వార్డు సచివాలయ శాఖ 2 విడతలు ఆధార్ క్యాంపులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3 నుంచి 5 వరకు ఒకసారి, 8 నుంచి 11 వరకు రెండోసారి ఈ క్యాంపులు
మహాత్మా గాంధీ మనవరాలు మృతి…!

జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలు నీలాంబెన్ పారిఖ్(93) గతరాత్రి మరణించారు. నవ్సరిలో ఆమె తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మహాత్మా గాంధీ కుమారుడు హరిదాస్ గాంధీ కుమార్తె. నీలాంబెన్ అంత్యక్రియలు
హెచ్సీయూ భూములను ప్రభుత్వం లాక్కోవట్లేదు: మహేశ్

హెచ్సీయూ భూములను ప్రభుత్వం లాక్కోవట్లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. హెచ్సీయూ భూములకు బదులుగా ఎప్పుడో భూములు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అది ప్రభుత్వ భూమేఅని స్పష్టం
నేడు స్థానిక సంస్థల ప్రతినిధులతో మాజీ సీఎం జగన్ భేటీ!

మాజీ సీఎం జగన్ బుధవారం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఈ భేటీలో కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భవిష్యత్ కార్యచరణ పై దిశానిర్దేశం
