పేదలకు స్వయంగా పింఛన్లు ఇవ్వడం సంతృప్తిగా ఉంది: సీఎం చంద్రబాబు

తానే స్వయంగా వెళ్లి పేదలకు పింఛన్లు ఇవ్వడం సంతృప్తిగా ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్లకు రూ.33,100 కోట్లు ఖర్చు పెడుతూ..ప్రతినెలా 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని
విద్యార్ధుల పోరు అట్టుడికిన హెచ్ సియు..!

విద్యార్ధుల పోరుతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ అట్టుడుకుతోంది. వివాదాస్పద స్థలం 400 ఎకరాల్లో బుల్డోజర్లు చదును ప్రారంభించిన నాటినుండీ ఒక్కసారిగా ఆందోళన బాట పట్టిన విద్యార్ధులు పగలు, రాత్రి కూడా ఆందోళనలు కొనసాగిస్తూ యూనివర్శిటీని
బీసీల మహా ధర్నాకు రాహుల్ గాంధీ..!

ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయి. హలో బీసీ ఛలో ఢిల్లీ అంటూ బీసీసంఘాలు ఢిల్లీలో మహా ధర్నాకు పిలుపునివ్వగా, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ ఆందోళనకు హాజరవుతున్నారు. ఉదయం 9.30కు
హెచ్ సీయుకి చెందిన ఇంచు భూమిని కూడా గుంజుకోలేదు ఆ భూమి హెచ్ సీయూది కాదు – ఉప ముఖ్యమంత్రి భట్టి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఇంచు భూమిని కూడా ప్రజా ప్రభుత్వం గుంజు కోలేదు. కంచ గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదు.
హెచ్ సీయూ భూముల వేలానికి కేంద్రం అనుమతి తీసుకోవాలి అనుమతి లేకుండా చెట్లను నరకడం కోర్టు ధిక్కారమే కేంద్ర మంత్రి బండి సంజయ్..!

గచ్చిబౌలి భూములపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ పరిధిలోనిదని, అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా
త్వరలోనే భారత్ కు వస్తా: సునీత విలియమ్స్

దాదాపు తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవలే భూమి మీద సురక్షితంగా అడుగుపెట్టారు. తాజాగా నాసా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్
రైల్ రోకో కేసు కొట్టి వేయాలని కేసీఆర్ పిటిషన్..!

తెలంగాణ ఉద్యమం సమయంలో రైల్ రోకో ఘటనకు సంబంధించి నమోదైన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తనపై
ప్రధాని రేసులో లేను రాజకీయాలు నాకు ఫుల్ టైం జాబ్ కానే కాదు ఎప్పటికీ యోగిగానే ఉండిపోతా యూపీ సీఎం యోగి కీలక వ్యాఖ్యలు..!

రాజకీయాలు తనకు ఫుల్ టైం జాబ్ కానే కాదని, ఎప్పటికీ మనసారా యోగిగానే ఉండిపోతానని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ప్రధానమంత్రి పదవి రేసులో తాను ఉంటానంటూ జరుగుతున్న ప్రచారాన్ని
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియానికి నిధులివ్వండి కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయకు బండి సంజయ్ విజ్ఝప్తి ..!

ఖేలో ఇండియా పథకంలో భాగంగా కరీంనగర్ జిల్లాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో క్రీడా సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర
శాతవాహన వర్శిటీకి ‘లా కాలేజీ’ని మంజూరు చేయండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ కు బండి సంజయ్ వినతి..!

కరీంనగర్ లోని శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో లా కాలేజీకి అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ను కోరారు. శాతవాహన వర్శిటీ
