భూముల విక్రయాన్ని ఆపేందుకు రంగంలోకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ ను కలిసిన రాష్ట్ర ఎంపీలు..!

వివాదాస్పదంగా మారిన గచ్చిబౌలి భూముల వ్యవహారం ప్రస్తుతం ఢిల్లీకి చేరింది. భూములను విక్రయించి ఖజానాకు కాసులను సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే ఎట్టి పరిస్థితులలో విక్రయించేందుకు వీలులేదని, భూముల విక్రయం ద్వారా పర్యావరణం దెబ్బతినడంతో
నా మద్దతు విద్యార్థులకే హెచ్సీయూ భూముల వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్…!

హెచ్ సీయూ భూముల వివాదం అగ్గి రాజేస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు స్పందిస్తూ వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, రాజకీయ విశ్లేషకుడు ప్రకాష్ రాజ్
హెచ్ సియు భూమిలో మైహోం విహంగ 25 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపణ…!

హైదరాబాద్ మై హోం విహంగ వద్ద ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ.. హెచ్ సియు పై
దేశంలో 2026 నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా…!

వచ్చే ఏడాది 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. దేశంలో నక్సల్స్ ప్రభావిత జిల్లాలు 12 ఉన్నాయని, అధికారిక రికార్డుల ప్రకారం 2015లో ఇవి
కాంగ్రెస్ పాలన వింతగా ఉంది మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే వరంగల్ నేతలతో కేసీఆర్ సంచలన కామెంట్స్…!

బీఆర్ఎస్ సిల్వర్జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. ఎర్రవెల్లి నివాసంలో ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్
