Mahaa Daily Exclusive

ఆదిలాబాద్ విమానాశ్రయానికి లైన్​ క్లియర్…!

ఆదిలాబాద్​ పౌరవిమానాశ్రయానికి వాయుసేన గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు తమకు లేఖ అందిందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్​కు ఎయిర్​పోర్టు కావాలన్న ఎన్నో ఏళ్ల కల నేరవేరిందని, ఈ సందర్భంగా

ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు అనుమతులపై కంది శ్రీనివాసరెడ్డి హర్షం..!

ఆదిలాబాద్ విమానాశ్రయానికి వాయుసేన అనుమతి లభించడం హర్షదాయకమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీలో ప్రకటించి మరీ అనుమతులు సాధించారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. వాయుసేనకు అనుమతులు

వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే- కేంద్రమంత్రి అమిత్ షా

వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప.. కీడు చేసేది కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్ సభలో వాడీ వేడీగా చర్చ జరిగింది.

ఈ బిల్లు లేకపోతే.. పార్లమెంట్ భూమినీ వక్ఫ్ ఆస్తి అంటారు: రిజిజు విమర్శలు

ఈ బిల్లును తీసుకురాకపోతే.. పార్లమెంట్ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తిగా చెబుతారని కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు. ‘బిల్లు గురించి విపక్షాలు అసత్య ప్రచారం చేశాయి. అందులోని అంశాలను లేవనెత్తి

నేడు ఏపీ కేబినెట్ సమావేశం..!

రాష్ట్ర మంత్రివర్గం గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఈ భేటీలో డ్రోన్ పాలసీ, విధి విధానాలను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పలు సంస్థలకు కేబినెట్ భూ కేటాయింపులు చేయనుంది.

సన్న బియ్యం స్కీంను వినియోగించుకోవాలి: మంత్రి సీతక్క

ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పేదలకు రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రి సీతక్క బుధవారం ములుగు జిల్లాలోని గోవింద రావు పేట

కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారు: అమిత్ షా

లోక్‌సభలో బుధవారం కేంద్రం వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు కావాలనే ముస్లింలను రెచ్చగొడుతున్నారని, వక్ఫ్