Mahaa Daily Exclusive

చంద్రబాబు ముస్లింలను మోసం చేశారు: మాజీ డిప్యూటీ సీఎం

వక్ప్ బిల్లుపై మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం కడప జిల్లాలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం సవరణ బిల్లుకు టీటీడీ మద్దతు ఇవ్వడం

రివేంజ్ రాజా.. ట్రంప్ 60 దేశాలపై దబిడిదిబిడి..!

రివేంజ్ రాజా ట్రంప్ దూకుడుమీదున్నాడు. అమెరికా మీదే ఈ దేశాలన్నీ బతుకుతున్నాయంటూ.. దబిడిదిబిడి టాక్స్ లు ప్రకటించిపారేశాడు. దీంతో ప్రపంచ మార్కెట్ పై ఈ ఎఫెక్ట్ రానున్నరోజుల్లో దారుణంగా ఉండనుంది. ట్రంప్ గందరగోళ అత్యాశతో

దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి జరుగుతోంది: కాంగ్రెస్ ఎంపీ

జర్నలిస్టులు, యూట్యూబర్లపై జరుగుతున్న దాడులను లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ తీవ్రంగా ప్రస్తావించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే వారిపై హింసాత్మక చర్యలు తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. “దేశంలో భావప్రకటన స్వేచ్ఛపై దాడులు

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై కేబినెట్‌లో చర్చ..!

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల ప్రమాదంపై చర్చించారు. చట్టపరంగా విచారణ జరిపినట్లు సీఎం వివరణ ఇచ్చారు. సున్నిత అంశాలపై అప్రమత్తంగా

తొలిసారి రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు పిలుపు: టీవీకే అధినేత విజయ్‌

వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తమిళనాడులో టీవీకే పార్టీ ఉద్యమాన్ని వేడెక్కిస్తోంది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్‌ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో ధర్నాలకు పిలుపునిచ్చారు. ఇది తొలిసారి

HCU విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తాం: భట్టి

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి, విద్యార్థులకు వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని

ఆయిల్ పామ్ రైతుల లాభాల బాట ఎకరాకు రూ.50 వేలకు పైగా ప్రోత్సాహకం – వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు లాభాల బాటలో సాగుతున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం మంచి ధర పలకటం రైతులకు కలిసొస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. 2023 మార్చిలో

సభ దద్దరిల్లాలి ప్రతీ నియోజకవర్గం నుండి లక్ష మంది రావాలి మెదక్, నిజామాబాద్ జిల్లాల నేతలతో కేసీఆర్ భేటీ…!

బీఆర్ఎస్ అధినేత , మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌ లో ఉమ్మడి మెదక్ , సంగారెడ్డి , సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతల తో సమావేశం అయ్యారు. కేటీఆర్

పెళ్ళిరోజున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమోషనల్ పోస్టు..!

గత మూడు దశాబ్దాలుగా వారి గుండెల్లో తమకు ప్రత్యేక స్థానం కల్పించిన కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల ప్రజల పట్ల ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి , ఎమ్మెల్యే పద్మావతి దంపతులు

సీఎం రేవంత్ ను కలిసిన సత్తు మల్లేష్…!

బీసీల మహాధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళిన కరీంనగర్ గ్రంధాలయ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేష్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బిసి రిజర్వేఫన్లపై చారిత్రాత్మక చట్టం చేయడంతో పాటు ఢిల్లీ మహా