నేటి నుంచి సబ్రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం..!

ఏపీ సబ్రిజిస్ట్రార్ కార్యాలయల్లో సరికొత్త విధానం అమల్లోకి రానుంది. శుక్రవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమలు చేయనున్నారు. రిజిస్ట్రేషన్లకు వెయిటింగ్ లేకుండా.. ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. ఇవాళ ఉ.10 గంటలకు
వక్ఫ్ సవరణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందడం చరిత్రాత్మకం: మోదీ

వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంటులో ఉభయ సభల ఆమోదం పొందినందుకు PM మోదీ చరిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ఇది దేశంలో సరికొత్త యుగానికి నాంది అవుతుందని తెలిపారు. బిల్లుకు మద్దతు తెలిపిన ప్రజలు, చర్చల్లో
