Mahaa Daily Exclusive

నాడు – నేడు పేరుతో జగన్ దోపిడీ: ప్రత్తిపాటి

గత ప్రభుత్వ హయాంలో నాడు – నేడు పేరుతో విద్యావ్యవస్థను దోపిడీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగణ హయాంలో పాఠశాలల్లో అవినీతి, టీచర్లపై కక్ష సాధింపులు చర్యలకు

అవినాశ్‌ బెయిల్‌పై ఉండటం వల్లే సునీతకు న్యాయం జరగట్లేదు: షర్మిల

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు అవినాశ్‌రెడ్డి బెయిల్‌పై వచ్చి.. సాక్షులను బెదిరిస్తున్నారని షర్మిల ఆరోపించారు. “వివేకా కేసులో సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. సునీతకు

హెచ్‌సీయూ వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ విజయశాంతి..!

కంచ గచ్చిబౌలి భూముల వేలంపై MLC విజయశాంతి ‘X’ వేదికగా స్పందించారు. HCU పరిసరాల్లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన IMG సంస్థకు 2004లో చంద్రబాబు కేటాయించారని తెలిపారు. ఆ భూములను

ప్రభుత్వం నడవాలంటే.. భూములు అమ్మాలి: కడియం శ్రీహరి

కంచ గచ్చిబౌలి భూమి ప్రభుత్వానిదేనని KCR చెప్పారని, బీఆర్ఎస్‌ ప్రభుత్వం కోర్టులోనూ కొట్లాడిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరిగుర్తుచేశారు. ఇప్పుడు BRS HCU భూమి అని రాజకీయం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి

వక్ఫ్‌ సవరణ బిల్లుపై సుప్రీంను ఆశ్రయిస్తాం: కాంగ్రెస్‌

వక్ఫ్‌ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ కీలక ప్రకటన చేసింది. వక్ఫ్‌ సవరణ బిల్లును సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత

వక్ఫ్ బోర్డుపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!

దేశవ్యాప్తంగా వక్ఫ్ ‌బోర్డుపై చర్చ జరుగుతున్న వేళ దాని తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. దివ్య ఖురాన్ స్ఫూర్తిని వక్ఫ్‌ బోర్డు విస్మరించిందని జస్టిస్ నగేశ్‌ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది

కేసీఆర్ పై 14 ఏళ్ల నాటి కేసు కొట్టివేసిన హైకోర్టు…!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఉద్యమ సమయంలో ఆయనపై నమోదైన రైల్ రోకో కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. 2011 అక్టోబర్ 15న ప్రత్యేక

నేడు విద్యా కమిషన్‌తో CM రేవంత్ సమావేశం..!

సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 4 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో విద్యా కమిషన్‌తో సమావేశం కానున్నారు. సా.5 గంటలకు విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష భేటీ కానున్నారు. అలాగే సాయంత్రం 6:30 గంటలకు

పంట నష్టం.. నివేదిక ఇవ్వాలని ఆదేశించిన మంత్రి తుమ్మల…!

రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో మంత్రి తుమ్మల అధికారులను అప్రమత్తం చేశారు. అకాల వర్షాలకు, వడగళ్లకు దెబ్బతిన్న పంటలను పరిశీలించి ప్రాథమిక నివేదిక అందించాలని ఆదేశించారు. మార్కెట్లోకి వచ్చిన పంట ఉత్పత్తులను జాగ్రత్తగా కాపాడాలని మార్కెటింగ్ అధికారులకు

చెన్నైలో త్వరలో కార్ల్‌మార్క్స్‌ విగ్రహం: సీఎం స్టాలిన్

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలో జర్మన్‌ తత్వవేత్త, సోషలిస్టు నేత కార్ల్‌మార్క్స్‌ విగ్రహాన్ని చెన్నైలో ప్రతిష్ఠించనున్నట్లు వెల్లడించారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు.