ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి బైక్ ర్యాలీ …!

రాజ్యాంగం కల్పించిన హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో
అన్ని వర్గాల్లో వెలుగు నింపిన మహనీయుడు అంబేడ్కర్: హరీశ్ రావు

చీకట్లో ఉన్న వారికి వెలుగు చూపిన మహానీయుడు అంబేడ్కర్ అని BRS MLA హరీశ్ రావు కొనియాడారు. HYD-పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరులో నిర్వహించిన అంబేడ్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. ‘మహిళలకు, కార్మికులకు,
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు క్షమాపణ చెప్పాలి: KTR

తెలంగాణలో SC డిక్లరేషన్ అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు
ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయం: కేటీఆర్

తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ప్రజా సునామీలో కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అధిష్టానం పెద్దలతో చెప్పించిన దళిత డిక్లరేషన్
జూన్ 2న యువ వికాస్ పథక లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం: డిప్యూటీ సీఎం

జూన్ 2న రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస్ పథక లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఆ తర్వాత 3 నుంచి వారం
ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మక నిర్ణయం: మంత్రి ఉత్తమ్

ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలూ మాట్లాడినా.. ఎవరూ నిజంగా ప్రయత్నించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏప్రిల్ 13 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన జీవోను
కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను మోసం చేసింది: మోదీ

అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హర్యానాలో పలు అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ దార్శనికతకు ద్రోహం చేసిందంటూ విమర్శించారు.ఓటు బ్యాంకు రాజకీయాల
కాంగ్రెస్ ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసింది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమర్జెన్సీ పేరుతో రాజ్యాంగాన్ని హత్య చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కిషన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎమర్జెన్సీ పేరుతో
TDP రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది: రోజా

ఎన్ని తరాలు మారినా డా. బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలు చేయాల్సిందేనని మాజీ మంత్రి రోజా నొక్కి చెప్పారు. గత 5 సంవత్సరాలుగా మాజీ సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకొని
వైసీపీ పాలనలో నాలాంటి వాళ్లకే రక్షణ లేకుండా పోయింది: సీఎం చంద్రబాబు

ఐదేళ్ల వైసీపీ పాలనలో తన లాంటి వాళ్లకు కూడా రక్షణ లేకుండా పోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇవాళ ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు సభలో మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ప్రతిపక్ష నాయకులు ఎడారి,
