Mahaa Daily Exclusive

కాంగ్రెస్ పార్టీ మీద అసంతృప్తి.. జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!

కాంగ్రెస్ పార్టీ మీద తనకు అసంతృప్తి ఉందన్న మాట నిజమేనని ఆ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. ‘నాలాంటి సీనియర్ నాయకుడికి సరైన అవకాశాలు రానప్పుడు అసంతృప్తి ఉండడం సహజం. కాంగ్రెస్ పార్టీలో

భూమనపై కేసులు నమోదు చేస్తాం: మంత్రి అనిత

మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. టీటీడీ గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్న భూమనపై కేసులు నమోదు చేస్తామని మంత్రి అనిత తెలిపారు. రాజకీయాల్లో క్రిమినల్స్ ఉంటే ఇలాంటివే జరుగుతాయని,

చంద్రబాబు, లోకేశ్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్…!

కూటమి ప్రభుత్వంపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. వక్ఫ్ చట్టాన్ని అమలు చేయమని అసెంబ్లీలో చెప్పే దమ్ము చంద్రబాబు, లోకేశ్‌కు ఉందా? అని సవాల్ విసిరారు. దేవాదాయ శాఖలో

పటి నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సమ్మె…!

స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు రేపటి నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. తొలగించబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే తిరిగి నియమించాలని డిమాండ్ చేస్తూ 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేయనున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల

పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: సువేందు

పశ్చిమ బెంగాల్‌లో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో ఇప్పటికే ముగ్గురు చనిపోగా అనేక మంది గాయపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత సువేందు కీలక

ప్రతిపక్షం ఆటలు ఇక సాగవు: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం మీడియా సమక్షంలో మాట్లాడుతూ.. వైసీపీని తీవ్రంగా విమర్శించారు. ‘ప్రతిపక్షం ఎంత బురద జల్లాలనుకున్నా ప్రజలు పట్టించుకోరు. సీఎం చంద్రబాబుకు అన్ని కులాలను, మతాలను సమానంగా చూసే విధానం ఉంది. కూటమి

5 రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్: మంత్రి లోకేశ్

16,347 పోస్టుల మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. మరో 5 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతేే డీఎస్సీపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మానవత్వం విమానంలో సిపిఆర్ చేసి ప్రాణం కాపాడిన ప్రీతి…!

విమానంలో సీపీఆర్ చేసి మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డి అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడారు. శనివారం అర్థరాత్రి ఇండిగో విమానంలో ప్రయాణిస్తుండగా మూర్చపోయి, నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర

2030 నాటికి 200 మి.చ.అ. కమర్షియల్ స్పేస్ అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు …!

హైదరాబాద్ లో 2030 నాటికి 200 మిలియన్ చదరపు అడుగుల “గ్రేడ్ ఏ” కమర్షియల్ స్పేస్ ను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

దుబాయ్‌లో దారుణం ఇద్దరు తెలంగాణ వాసుల హత్య, మరో ఇద్దరికి గాయాలు.. విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

దుబాయిలో ఒక విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక పాకిస్థానీ వ్యక్తి ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిని దారుణంగా నరికి చంపగా, మరో ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. శుక్రవారం జరిగిన ఈ