Mahaa Daily Exclusive

రెడ్ జోన్ లో ఢిల్లీ, ముంబై ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే జబ్బు ఖాయం పరిస్థితి ఇలాగే ఉంటే ప్రజల ఆయుర్దాయం తగ్గుతుందన్న కేంద్ర మంత్రి గడ్కరీ…!

కాలుష్యం విషయంలో ఢిల్లీ, ముంబై నగరాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని, దేశ రాజధానిలో మూడు రోజులు ఉంటే అనారోగ్యం పాలవడం ఖాయమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశ

పెరుగుతున్న ఎండలు వడదెబ్బ మృతులకు ఎక్స్ గ్రేషియా పెంపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కుటుంబానికి 4 లక్షల రూపాయలు…!

రాష్ట్రంలో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజులలో మరింత ఎండల తీవ్రత ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వడదెబ్బ ప్రభావం ఎక్కువగా

21న తెలంగాణ ఇంటర్ రిజల్ట్ పరీక్షలు రాసిన 9,96,971 మంది విద్యార్ధులు వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్…!

తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఫలితాలు రిలీజైన నేపథ్యంలో తెలంగాణ రిజల్ట్ పై ఒత్తిడి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం

గీత దాటితే వేటు తప్పదు ప్రజా ప్రతినిధులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్..!

పార్టీ గీత దాటితే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జరిగిన సీఎల్పీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను ఉద్దేశించి మాట్లాడిన రేవంత్ రెడ్డి పార్టీకి ఇబ్బంది కలిగిస్తే నేతలే

దుబాయిలో తెలంగాణ వాసుల హత్యపై కేంద్ర మంత్రి ఆరా ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు బండి సంజయ్ ఫోన్…!

పాకిస్తానీ చేతిలో దుబాయిలో దారుణంగా హత్యకు గురైన ప్రేమ్ సాగర్ కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితం ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జరిగిన

కేసీఆర్‌ మంచోడు… నేను రౌడీ టైప్ .. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు…!

తాను.. మాజీ సీఎం కేసీఆర్ లాగా మంచి దాన్ని కాదని.. మనదంతా రౌడీ టైప్ అంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.బాన్సువాడలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు. ఈ

యాచక రహిత సమాజాన్ని నిర్మిద్దాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

మానవత్వ విలువలను సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ యాచక రహిత సమాజ నిర్మాణంకు కృషి చేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. విద్య వేత్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి యాచక రహిత

జపాన్ కు సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యం…!

తెలంగాణ ముఖ్యమంత్రి కే.రేవంత్ రెడ్డి, రాష్ట్ర అధికారుల బృందం జపాన్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన 2025 ఏప్రిల్ 16 నుంచి 22 వరకు కొనసాగనుంది. జపాన్‌లో ముఖ్యంగా టోక్యో, మౌంట్ ఫుజి, ఓసాకా,

నోవాటెల్ లో సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం…!

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి ప్ర‌మాదం త‌ప్పింది. హైదరాబాద్ నోవాటెల్‌లో సీఎం ఎక్కిన లిఫ్ట్ లో స్వల్ప అంతరాయం ఏర్ప‌డింది. ఎనిమిది మంది ఎక్కాల్సిన లిఫ్ట్ లో 13 మంది ఎక్కడంతో మొరాయించింది. ఓవర్ వెయిట్

సర్కారును కూల్చే కుట్ర తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు అవి కేసీఆర్ మాటలేనంటూ పొంగులేటి ధ్వజం…!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఒక్కసారిగా మండిపడింది. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని , అవసరమైతే ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని, ఆ ఖర్చును తామే