సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. ప్రపంచ సంస్థగా ఎదగాలని కిషన్ రెడ్డి ఆకాంక్ష…!

సింగరేణి చరిత్రలో నైనీ గని ప్రారంభం ఒక సువర్ణాధ్యాయం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అధికారులతో కలిసి ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్ ను భట్టి విక్రమార్క వర్చువల్ గా బుధవారం
ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ పిల్లలపై విషప్రయోగం…!

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇచ్చోడ మండలం ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విష ప్రయోగం జరిగింది. విద్యార్థులు తాగే నీటి ట్యాంక్లో దుండగులు పురుగుల మందు కలిపారు. మధ్యాహ్న భోజన సామగ్రిపై కూడా
ఢిల్లీ, రాజస్థాన్ మ్యాచ్ ‘టై’.. సూపర్ ఓవర్లో ఫలితం…!

ఐపీఎల్ లో ఢిల్లీ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తోంది. ఢిల్లీ రాజస్థాన్ మ్యాచ్ టై కాగా.. సూపర్ ఓవర్ అనివార్యమైంది. ఈ సీజన్ లో తొలిసారి సూపర్ ఓవర్ లో ఢిల్లీ రాజస్థాన్ పై సూపర్
