Mahaa Daily Exclusive

గేమ్ చేంజర్ గా రాజీవ్ యువ వికాసం యువకుల జీవితాలు మారుతాయి డిప్యూటీ సీఎం భట్టి …!

రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయి, వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయి ,రాష్ట్రంలో ఈ పథకం ఒక గేమ్ చేంజర్ గా మిగులుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం

నటి జయసుధ చైర్మన్ గా గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ జ్యూరీ సమావేశం…!

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కు అందిన నామినేషన్లను నిష్పక్షపాతంగా పరిశీలించాలని జ్యూరీ సభ్యులకు ఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు కోరారు. బుధవారం ఎఫ్ డీసీ సమావేశ మందిరంలో

భూ స‌మస్య‌లు లేని తెలంగాణే ల‌క్ష్యం నేటి నుంచి పైల‌ట్ మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు మంత్రి పొంగులేటి…!

భూ స‌మస్య‌లు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాల‌న్న ల‌క్ష్యంగా భూభార‌తి చ‌ట్టాన్నితీసుకు వ‌చ్చామ‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి అన్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన భూభార‌తి చ‌ట్టం ప్ర‌యోజ‌నాలు సామాన్య ప్ర‌జ‌ల‌కు చేరిన‌ప్పుడే

సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో మరోసారి ఈడీ సోదాలు..!

నగరంలో ఈడీ దాడులు మరోసారి కలకలం రేపాయి. సురానా, సాయి సూర్య డెవలపర్స్‌ లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌ లో సురానా గ్రూప్ ఛైర్మన్, ఎండీ

ప్రతిపక్షాలపై దర్యాప్తు సంస్థలను ఊసిగొల్పడం దారుణం మోడీవన్నీ కక్ష సాధింపు చర్యలే టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్..!

సీబీఐ, ఈడీలను బీజేపీ తన జేబు సంస్థల్లా వాడుకుంటుందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకు ఈడీని ఉపయోగించుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ నేతలు

త్వరలో రాజకీయాల్లోకి వస్తా వరుసగా రెండో రోజు ఈడీ విచారణకు హాజరైన రాబర్ట్ వాద్రా..!

త్వరలో తాను రాజకీయాల్లోకి వస్తానని రాబర్ట్ వాద్రా స్పష్టం చేశారు. హర్యానా భూ ఒప్పందానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండో రోజు ఈడీ అధికారుల

మా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయి కూల్చితే కూలిపోయే ప్రభుత్వం మాది కాదు మంత్రి శ్రీధర్‌బాబు…!

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఆ భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టే చెప్పిందన్నారు. గాంధీ భవన్ లో మీడియాతో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ, నకిలీ వీడియోస్‌,

మూడు రోజులు జాగ్రత్త .ఎండలతో పాటే వానలూ దంచికొడతాయి..!

తెలంగాణాలో భిన్న వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. బయటకు రావాలంటే భయపడేలా మండుతున్నాయి. అంతలోనే మధ్యాహ్నం ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఉన్నట్లుండీ మేఘాలు కమ్ముకుని..

భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ పోలీసులకు చిక్కిన మాజీ సీఎస్ పుత్రుడు..!

డ్రగ్స్‌ సరఫరాను నిర్మూలించేందుకు పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సోదాలతో డ్రగ్స్‌ సరఫరా చేసే వారి గుండెల్లో గుబులు పుట్టిస్తూనే ఉన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పక్కా సమాచారాలతో

అధికారులను జైలుకి పంపిస్తాం మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వాఖ్యలు. …!

హెచ్‌సీయూ భూముల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో అధికారులు జైలుకు వెళ్లే అవకాశముందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని