రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశాలు ‘అణు క్షిపణి’ అంటూ ఉపరాష్ట్రపతి ఘాటు వ్యాఖ్యలు…!

భారత ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ న్యాయవ్యవస్థ పని తీరుపై, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన కొన్ని తీర్పులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, గవర్నర్లు బిల్లులను ఆమోదించడానికి సుప్రీంకోర్టు గడువు నిర్దేశించడాన్ని, అలాగే ఢిల్లీ
రాజు ఎక్కడున్నా రాజే .. కొండారెడ్డిపల్లి అయినా జపాన్ అయినా..!

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జపాన్లో ఘన స్వాగతం లభించింది. మరోవైపు.. జపాన్ వెళ్లింది మొదలు పలు
అదే గోతిలో మిమ్మల్ని పడేశాడు: యాంకర్ శ్యామల

టీటీడీ కేంద్ర బిందువుగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల స్పందించారు. నాటి నుంచి నేటి దాకా కూటమి నాయకులు ఆ ఏడుకొండల వాడి చుట్టూ రాజకీయాలు చేయడం చూస్తే
వక్ఫ్ బిల్లు బ్రేక్ కు నేనూ ఓ కారణం బిల్లు ఆపాలని సుప్రీంకోర్టును నేను ఆశ్రయించా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ …!

వక్ఫ్ బోర్డ్ పై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కేంద్రం సవరణ చేసిన వక్ఫ్ బోర్డ్ బిల్లును తాము సుప్రీంకోర్టు లో ఛాలెంజ్ చేసామని, రాజ్యంగం మీద
మెట్రోకు రూ.11,693 కోట్లు మద్దతివ్వండి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించండి జైకాను కోరిన సీఎం రేవంత్ రెడ్డి..!

రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం జైకాతో చర్చలు జరిపింది. జపాన్ లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్
అమెరికాకు రాహుల్ గాంధీ .. షెడ్యూల్ ఖరారు …!

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు రాహుల్ గాంధీ అమెరికా టూర్ షెడ్యూల్ ఖరారు అయింది. ఆయన ఈ నెల 21 ,
మే 8న ఏపీ కేబినెట్ సమావేశం..!

సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మే 8న కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర
సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో చేర్చడం ప్రతీకారమే: జైరాం రమేశ్

సోనియా, రాహుల్ పేర్లను ఛార్జిషీటులో చేర్చడం ప్రతీకారమేనని కాంగ్రెస్ మండిపడింది. ఆస్తుల్ని జప్తు చేయడం ‘చట్టబద్ధ పాలన ముసుగులో ప్రభుత్వ ప్రాయోజిత నేరం’ అని జైరాం రమేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఎలాంటి డబ్బు,
విశాఖ మేయర్ ఎన్నిక కోసం విప్ జారీ చేశాం: బొత్స

విశాఖ మేయర్ ఎన్నిక కోసం విప్ జారీ చేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. తమ 58 మంది కార్పొరేటర్లు వైసీపీ పార్టీ విధానాన్ని వ్యతిరేకించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా
పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?: మాజీ ఎంపీ భరత్

తిరుమల గోశాలలో ఆవుల ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వంలోని పెద్దలు ఒకొక్కరు ఒక్కోలాగా మాట్లాడుతున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. తిరుమలలో ఘోరం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారని ఆయన
