హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్ చార్జీల పెంపునకు సిద్దం భారీ నష్టాలలో ఉన్న మెట్రో …!

హైదరాబాద్ మెట్రో ప్రజలకు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. మెట్రో చార్జీల పెంపుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం నష్టాల బాటలో కొనసాగుతున్న మెట్రో రైలు ప్రయాణికులకు షాక్ ఇవ్వబోతోంది. రైల్వే ప్రయాణికులకు చార్జీల పెంపు చేయడానికి
దేశంలోనే రోల్ మాడల్ గా భూ భారతి భూసమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…!

భూ సమస్యల పరిష్కారానికి ప్రజల వద్దకే అధికారులు వచ్చి పైసా ఖర్చులేకుండా పరిష్కరించే విధానం నిరంతర ప్రక్రియగా సాగుతుందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. భూభారతి చట్టం
ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన లేదు ప్రజలే గద్దె దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కేటీఆర్ …!

:రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన ఖర్మ తమకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం తెంలగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘‘బంగ్లా తరహాలో
రాహుల్ గాంధీపై ఈడీ చర్యలు అన్యాయం మోడీ సర్కార్ కక్షపూరితంగా పని చేస్తోంది టీపీసీసీ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్…!

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ తన చార్జ్షీట్లో రాహుల్ గాంధీ, సోనియాగాంధీల పేర్లు చేర్చడంపై కాంగ్రెస్ శ్రేణులు అగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు
వక్ఫ్ బోర్డును అడ్డం పెట్టుకొని దేశమంతా దోచుకుంటున్నారు తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…!

తెలంగాణలో వక్ఫ్ ఆదాయం ఎక్కడికి పోతుందేది అక్బరుద్దీన్, రేవంత్ రెడ్డి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వక్ఫ్ ఆదాయం అసదుద్దీన్, అక్బరుద్దీన్ చెంచాలకు ఉపయోగపడుతుంది తప్ప సామాన్యులకు ఉపయోగ పడడం లేదని,
సోని ప్రధానకార్యాలయానికి సీఎం రేవంత్..!

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గురువారం జపాన్ లో సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోని కంపెనీకి చెందిన యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచైరోల్ బృందాన్ని కలుసుకుంది.
అవును కవిత రౌడీయే అందుకే ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కాం చేశారు టీపీసీసీ చీఫ్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్…!

బీఆర్ఎస్ పార్టీలో రౌడీలకు కొదవ లేదని, రౌడీల పార్టీ బీఆర్ఎస్ అని టీ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాను తనది కాస్త రౌడీ మెంటాలిటీ అంటూ ఇటీవల
పురావస్తు కట్టడాలకు నష్టం కలిగించొద్దు అక్కడ మెట్రో నిర్మాణాలను చేపట్టొద్దు హైకోర్టు కీలక ఆదేశం…!

హైదరాబాద్లోని పాతబస్తీలో మెట్రో నిర్మాణ పనులపై తెలంగాణ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. యాక్ట్ ఫర్ పబ్లిక్ వెల్ఫేర్ అనే ఫౌండేషన్ హైకోర్టులో ఈ పిటిషన్ను దాఖలు చేసింది.
తెలంగాణలో గ్రూప్-1 నియామకాలకు బ్రేక్ షాకిచ్చిన హైకోర్టు…!

తెలంగాణలో గ్రూప్-1 రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులకు హైకోర్టు షాక్ ఇచ్చింది. త్వరలోనే గ్రూప్-1 నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన వేళ ఉన్నత న్యాయస్థానం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్-1 నియామకాలు తాత్కాలికంగా
మందుబాబులకు బ్యాడ్ న్యూస్ తెలంగాణలో పెరగనున్న లిక్కర్ ధరలు!

తెలంగాణలో మందుబాబులకు ఇది బ్యాడ్ న్యూస్. మందు ప్రియులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే బీర్ల ధరలను రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. ఇప్పుడు లిక్కర్ వంతు వచ్చింది. మందు బాటిళ్ల
