సాంకేతికతపై రైతులకు అవగాహన సదస్సులు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో రాములు నాయక్..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రంగారెడ్డి జిల్లా పోలికపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. శంకర్ పల్లి మండలం, పోలికపల్లి గ్రామంలో
ఆపరేషన్ ‘సిందూర్’ విజయవంతం కావాలని పూజలు చేయండి : పవన్

AP: ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కోరుతూ షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో పూజలు నిర్వహించనున్నట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. సైనికులకు దైవబలం కోసం ప్రార్థించే సమయమిదేనన్నారు. జనసేన ఆధ్వర్యాన దేశంలోని తిరుత్తణి, తిరుచెందూరు, పళని, తిరుపరంకుండ్రమ్,
2029 నాటికి పేదరికం లేని సమాజమే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు

పేదరికం వల్ల ఎవరికీ చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా హంద్రీనీవా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పేదవాడు ఆకలితో ఉంటే సమాజానికి
రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు: హోంమంత్రి అనిత

AP: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖలోని పెందుర్తిలో మెగా జాబ్ మేళా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో యువతకు
