ఎడిటర్ ఇంటిపై దాడిని ఖండించిన జర్నలిస్టులు..!

ఆదిలాబాద్ మహా : ఏపీ పోలీసులు పత్రికా స్వేచ్చను కాలరాస్తు పాత్రికేయుల ఇళ్లపై దాడులకు దిగడాన్ని ఆదిలాబాద్ జర్నలిస్టులు ఖండించారు. శుక్రవారం పట్టణం లో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు నిరసన ర్యాలీ చేపట్టారు.
మురళి నాయక్ సచిన్ యాదవ్ జవాన్లకు అశ్రు నివాళి..!

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మానుకోకపోతే భారత దేశం నుండి కోలుకోలేని దెబ్బ తప్పదని ప్రపంచ పఠంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆమనగల్
ప్రభుత్వ పథకాల పరిశీలనలో వేగం పెంచండి బల్దియా కమీషనర్ డా అశ్విని తానాజీ వాకడే ..!

వరంగల్ మహా; ప్రభుత్వ పథకాల పరిశీలనలో వేగం పెంచాలని బల్దియా కమీషనర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం డిప్యూటీ కమిషనర్ లతో రేషన్ కార్డ్ విచారణల ఇందిరమ్మ ఇళ్లు రాజీవ్
జాతీయ రహదారి నిర్మాణానికి భూసేకరణను త్వరగా పూర్తి చేయాలి రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన..!

హన్మకొండ, మహా; హనుమకొండ, వరంగల్, భూపాలపల్లి జిల్లాల పరిధి గుండా వెళ్తున్న 163జి గ్రీన్ కారిడార్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్
జిల్లా విద్యాశాఖ అధికారులను సస్పెండ్ చేయాలి మంద శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి..!

హన్మకొండ మహా; హనుమకొండ జిల్లా కేంద్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారులు డీఈవో, డి ఐఈఓ లను వెంటనే
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ..!

వరంగల్ మహా; భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు అందజేసి భూ సమస్యలు పరిష్కరించు కోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా రెవెన్యూ
జర్నలిస్టుల కుటుంబాలకు ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.. కరీంనగర్ జిల్లా శాఖ కృతజ్ఞతలు…!

కరీంనగర్, మహా: విధి నిర్వహానలో మరణించిన, అనారోగ్యాల గురైన జర్నలిస్టుల కుటుంబాలకు తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ ,సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల
ప్రైవేట్ వాహనాలు వద్దు ఆర్టీసీ ముద్దు.. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం – సుఖవంతం..!

కోరుట్ల, మహా: కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ మాట్లాడుతూ… మన కోరుట్ల డిపో నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రెండు రాజధాని AC బస్సులు ఉండేవి.ఆ తర్వాత క్రమంగా ప్రయాణికుల యొక్క మంచి
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ మైనారిటీ గురుకులలు. ఆర్ ఎల్ సి కనపర్తి సురేష్ కుమార్…!

కరీంనగర్, మహా : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ గుకులల్లో కల్పిస్తున్న సౌకర్యాలు సద్వినియోగం చేసుకొని వృద్ధిలోకి రావాలని మైనారిటీ గురుకుల ఆర్ ఎల్ సి కనపర్తి సురేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం అస్లాం
జర్నలిస్టులకు అండగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం..!

వరంగల్ మహా; ఇటీవల రాష్ట్రంలో అకాల మరణానికి గురైన 38 మంది జర్నలిస్టులతో పాటు ప్రమాదాలకు, అనారోగ్యలకు గురై మంచం పట్టిన 8మంది జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యూజే) అండగా
