సింగరేణిలో ఏడుగురు సివిల్ అధికారులు బదిలీ..!

కొత్తగూడెం సింగరేణిలో పలువురు సివిల్ అధికారులను బదిలీ చేశారు. STPP నుంచి జి. శివప్రసాద్ ను మణుగూరు డీజీఎంగా, కార్పొరేట్ విజిలెన్స్ డీజీఎం జి. రాంచందర్ ను ఎస్టీపీపీ డీజీఎంగా, మణుగూరు ఎస్ఈ బీవీఎన్.
‘బతుకమ్మ కుంట’లో ఆక్రమణలు తొలగించిన హైడ్రా..!

TG: హైదరాబాద్లోని అంబర్పేట్లో ఉన్న బతుకమ్మ కుంటలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. 20 ఎకరాల్లో ఉన్న ఈ కుంట ఆక్రమణలు గురైంది. ప్రస్తుతం 6 ఎకరాలే మిగిలింది. ఈ కుంటను పరిరక్షించాలని స్థానికులు, కాంగ్రెస్
సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్రెడ్డికి తప్పిన ప్రమాదం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆయన మహబూబాబాద్ జిల్లా సొమ్లా తండా వెళ్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్
ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్లు: సీఎం నితీశ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని క్యాబినెట్ సమావేశంలో ఇవాళ ప్రకటించారు. దీనివల్ల ప్రభుత్వ సర్వీసుల్లో స్త్రీల ప్రాతినిధ్యాన్ని
కేటీఆర్.. దమ్ముంటే నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా: అద్దంకి దయాకర్

TG: ‘కేటీఆర్.. నీకు దమ్ముంటే నీతో పాటు నీ అయ్యను అసెంబ్లీకి తీసుకురా’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ చేశారు. ప్రజాప్రతినిధిగా ఉంటూ ఈ డ్రామాలు ఏంది కేటీఆర్ అని అద్దంకి ప్రశ్నించారు. ‘నీ
రిటైర్ అయ్యాక సేంద్రీయ వ్యవసాయం చేస్తా: అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన శేష జీవితాన్ని ఆధ్యాత్మికతతో గడుపుతానని, వేదాలు, ఉపనిషత్తులకు కేటాయిస్తానని తెలిపారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సేంద్రీయ వ్యవసాయం చేస్తానని వెల్లడించారు.
అభివృద్ధిపై చర్చకు పిలిచాను.. సవాలు విసరలేదు: రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు రావాలంటూ కేటీఆర్కు సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై గత కొద్దిరోజులుగా వివాదం నడుస్తూనే ఉంది. తాజాగా ఈ విషయంపై రేవంత్ స్పందించారు. ‘
సమస్య సృష్టించడానికే జగన్ పర్యటన: నాదెండ్ల

లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించడానికే జగన్ బంగారుపాళ్యం పర్యటనకు వెళ్లారని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ‘రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్యలు ఉండకూడదనే దిశగా పాలన సాగిస్తున్నాం. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని
ప్రసన్నకుమార్ వ్యాఖ్యలను ఖండించిన భువనేశ్వరి..!

AP: కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నారా భువనేశ్వరి బుధవారం ఖండించారు. “సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి
కేసీఆర్, జగన్ అనుంబంధంతో తెలంగాణకు నష్టం: సీఎం రేవంత్

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనుంబంధంతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రానికి నష్టం జరగకుండా ఇద్దరి మధ్యే అనుబంధం పెంచుకుంటే తమకు ఎలాంటి
