Mahaa Daily Exclusive

పోన్ లో సిమ్ లేకుంటే వాట్పాప్ బంద్…. రేపటి నుండి కేంద్రం కొత్త రూల్స్…..

మహా మార్చి 1వ తేదీ నుంచి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లకు ఫోన్‌లలో యాక్టివ్ సిమ్ కార్డు తప్పనిసరి. ఈ యాప్స్‌కు సంబంధించిన సిమ్ బైండింగ్ నిబంధనలు వచ్చే నెల నుంచి అమల్లోకి

ఏపీకి మరో కీలక సంస్థ .. 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి…

  విజయవాడ, మహా: కొత్త కంపెనీల ఆకర్షణలో ఏపీ దూసుకుపోతోంది. ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక సంస్థ రానుంది. అమెరికా-జపాన్‌ సంయుక్త సంస్థ ప్రొటీరియల్‌.. తిరుపతి జిల్లా శ్రీసిటీలో ఎలక్ట్రికల్‌ స్టీల్‌ సిటీ కర్మాగారం ఏర్పాటు

మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన…

మావోయిస్టుల లొంగుబాట్లపై అసెంబ్లీలో ప్రకటన ఆరుగురు కీలక నేతలతో సీఎం రేవంత్ చర్చలు ప్రజాస్వామ్యం ద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని గుర్తించడం అభినందనీయం పొలిటికల్ అజెండా, పునరావాస ప్యాకేజీలపై చర్చలు హైదరాబాద్, మహా :

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్ .. తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో సీబీఐ పిటిషన్….

  ఢిల్లీ, మహా : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 23 మందికి ట్రయల్ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ వ్యవహారంలో ట్విస్ట్ లు చోటుచేసుకున్నాయి. ట్రయల్ కోర్టు నిర్ణయం పై సీబీఐ హైకోర్టును

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై స్పందించిన కేటీఆర్..

ఢిల్లీ లిక్కర్ కేసు తీర్పుపై స్పందించిన కేటీఆర్ ఈ కేసు వల్లే బీఆర్ఎస్ కు రాజకీయ నష్టం కవితకు న్యాయం జరిగిందని వ్యాఖ్య హైదరాబాద్, మహా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వెలువడిన తీర్పుపై

“అసలు పిక్చర్ ముందుంది”: కేజ్రీవాల్ క్లీన్ చిట్‌పై ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు

కింది కోర్టు తీర్పుతో అయిపోలేదు .. అసలు పిక్చర్ ముందుంది ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంచలన వ్యాఖ్యలు ఢిల్లీ, మహా మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు