Mahaa Daily Exclusive

బిహార్ లోని నలందలో ఘోర ఘటన..! ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తులు మృతి..

బిహార్ లోని నలందలో ఘోర ఘటన ఆలయంలో తొక్కిసలాట 8 మంది భక్తులు మృతి సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం పాట్నా, మహా : బిహార్‌లోని

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు అనుచిత వ్యాఖ్యల కేసులో సీఐడీ నోటీసులు ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశం తగ్గేదే లేదన్న హుజురాబాద్ ఎమ్మెల్యే హైదరాబాద్, మహా : హుజురాబాద్ బీఆర్ఎస్

ఐదు సార్ల ఛాంపియన్‌కు చుక్కలు..! చెన్నై సూపర్ కింగ్స్‌కు ఘోర పరాభవం..

 కుర్రాడి ప్రళయం.  గువహటి బరిలో రాజస్థాన్ రాయల్స్ రాజసం.  చెన్నై సూపర్ కింగ్స్‌కు ఘోర పరాభవం. గువహటి,మహా. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్ల గురించి ప్రస్తావిస్తే అందులో ముందు

తెలంగాణ బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గం ఖరారు.. భారీ జాబితాను విడుదల చేసిన పార్టీ అధ్యక్షుడు ఎన్‌. రామచందర్ రావు..

హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నూతన కార్యవర్గాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావు సోమవారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం

దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిది.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా..

హైదరాబాద్, మహా : దేశ వికాసంలో రాజస్థాన్ ప్రజల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. సోమవారం లోక్ భవన్‌ లో ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ లో

కాళేశ్వరం ప్రాజెక్టు.. రూ. లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్..

ఢిల్లీ, మహా. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పేరుతో సుమారు రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాజ్యసభలో ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్టు వైఫల్యానికి ప్లానింగ్

శ్మశానంలో గ్యాస్ ‘నిల్వలు’.. భారీ రాకెట్ గుట్టురట్టు…

శ్మశానంలో గ్యాస్ ‘నిల్వలు’. * భారీ రాకెట్ గుట్టురట్టు. హైదరాబాద్‌, మహా. నగరంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లను నిల్వ ఉంచి, బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్న ఒక భారీ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.

విజయ్‌ ఆస్తులు రూ.404 కోట్లు.. ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించిన టీవీకే అధ్యక్షుడు..

చెన్నై,మహా. రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో దాఖలు చేసిన అఫిడవిట్

బ్యాంకింగ్ వ్యవస్థలోకి భారీగా నగదు.. ఆర్బీఐ కీలక నిర్ణయం..

ముంబయి: మహా. బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు లభ్యతను (లిక్విడిటీ) మెరుగుపరిచేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) సోమవారం కీలక చర్యలు చేపట్టింది. రెండు వేర్వేరు వేరియబుల్ రేట్ రెపో (వీఆర్ఆర్) వేలాల ద్వారా మొత్తం

సైనికులకు ‘రెండు యుద్ధాలు’ వద్దు.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు..

హైదరాబాద్, మహా. దేశ సరిహద్దుల్లో పహారా కాసే సైనికులు తమ చట్టపరమైన హక్కుల కోసం స్వదేశంలో మరో యుద్ధం చేయాల్సిన పరిస్థితి రాకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.