ఇంద్రకీలాద్రి భద్రతపై శాస్త్రీయ నిఘా..

రంగంలోకి ఎన్ఐఆర్ఎం బృందం. అత్యాధునిక సాంకేతికతతో కొండ అంతర పొరల పరిశీలన. అమ్మవారి సన్నిధిలో భక్తుల రక్షణే లక్ష్యం. నివేదిక ఆధారంగా రక్షణ కవచం నిర్మాణం. విజయవాడ, మహా. ఆధ్యాత్మిక రాజధాని విజయవాడలోని
ఆసియాలోనే అతిపెద్ద జల విద్యుత్ కేంద్రంగా పోలవరం..!

జంబో టర్బైన్లతో 960 మెగావాట్ల ఉత్పత్తి.. ఏటా రూ. 1,100 కోట్ల ఆదా. 2027 పుష్కరాల నాటికి తొలి మూడు యూనిట్లు. వచ్చే ఏడాది జనవరికి ప్రాజెక్టు పూర్తి. పోలవరం,మహా. బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టులో
ట్రాఫిక్ పోలీసులకే షాక్..! బటన్ నొక్కితే నంబర్ ప్లేట్ మాయం..!

బటన్ నొక్కితే నంబర్ ప్లేట్ మాయం! జూబ్లీహిల్స్లో హైటెక్ మోసం.. చలాన్ల ఎగవేతకు ‘జేమ్స్ బాండ్’ స్కెచ్. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన కిలాడీ. నిందితుడు అరెస్ట్.. కారు సీజ్ హైద్రాబాద్, మహా. నగరంలోని
అమీన్పూర్లో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం..

861 ఎకరాలకు పకడ్బందీగా ఫెన్సింగ్. యుద్ధ ప్రాతిపదికన హైడ్రా ఆపరేషన్. భరోసా ఇస్తున్న కూల్చివేతలు. హైదరాబాద్, మహా. అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాదారుల చెర నుంచి విడిపించేందుకు హైడ్రా చేపట్టిన
ఈవీ విప్లవానికి భాగ్యనగరం వేదిక..!

దేశీ వినియోగంలో 14 శాతం వాటాతో అగ్రస్థానం. నగరంలో ఒకేరోజు 108 విద్యుత్ కార్ల పంపిణీ. ప్రతి 5 కిలోమీటర్లకో ఛార్జింగ్ కేంద్రం. మౌలిక వసతుల్లోనూ హైదరాబాద్ మేటి. హైదరాబాద్, మహా.
జాతీయస్థాయిలో సమగ్ర కుల గణన జరగాలి..! ప్రజా భవన్లో మేధావులతో భట్టి సమీక్ష..

సామాజిక న్యాయ సాధనకు కుల గణనే మార్గం. ‘క్యాస్ట్ సెన్సెస్’ పుస్తకావిష్కరణ. ప్రజా భవన్లో మేధావులతో భట్టి సమీక్ష. హైదరాబాద్, మహా. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయాన్ని పటిష్టం చేసేందుకు జాతీయస్థాయిలో సమగ్ర కుల
మహిళా బిల్లుకు మద్దతు తెలపండి..! బీజేపీ ఎంపీలందరికీ విప్ జారీ..

ఏప్రిల్ 16 నుంచి ప్రత్యేక పార్లమెంట్. బీజేపీ ఎంపీలందరికీ విప్ జారీ. ఢిల్లీ, మహా. దేశ రాజకీయ యవనికపై మహిళా సాధికారత దిశగా మరో చారిత్రక ఘట్టానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం
హిమలింగ దర్శనానికి ముహూర్తం ఖరారు.. జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర..

జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర. ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రారంభం. భక్తుల బీమా 10 లక్షలకు పెంపు. 57 రోజుల పాటు ఆధ్యాత్మిక శోభ. బాబా బర్ఫానీ యాత్రకు సర్వం సిద్ధం.
బిహార్ రాజకీయాల్లో నవశకం.. ఏప్రిల్ 13 తర్వాత కొత్త సర్కార్ ఏర్పాటు..

కమలనాథుల చేతికి ‘మగధ’ పీఠం. ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు.. తెరపైకి నిశాంత్ కుమార్. ఢిల్లీ, మహా. బిహార్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అద్భుతమైన మలుపు చోటుచేసుకోబోతోంది. దశాబ్దాల కాలం పాటు రాష్ట్ర రాజకీయాలను
ఇంటర్ ఫలితాల జోరు..! ఉత్తీర్ణతలో పెరిగిన వేగం…

ఉత్తీర్ణతలో పెరిగిన వేగం. ద్వితీయ సంవత్సరంలో 70.58 శాతం ఉత్తీర్ణత. మేడ్చల్ జిల్లా ప్రభంజనం. ఫలితాల్లో మేటిగా నిలిచిన మగువలు. సత్తా చాటిన గ్రామీణ విద్యార్థులు. మే 13 నుంచి సప్లిమెంటరీ సమరం.
