వికసిత భారతం కోసం మోదీ ‘నవ సంకల్పం’: ఆదిచుంచనగిరి వేదికగా 9 ప్రతిజ్ఞలకు ప్రధాని పిలుపు

వికసిత భారతం కోసం మోదీ ‘నవ సంకల్పం’. ఆదిచుంచనగిరి వేదికగా 9 ప్రతిజ్ఞలకు పిలుపు. ప్రతి ఒక్కరూ మాతృమూర్తి పేరిట మొక్క నాటాలి. మహాస్వామి సేవలను కొనియాడిన ప్రధాని. మాండ్యా పర్యటనలో ఆధ్యాత్మిక ఉద్వేగం.
భూమి లేకున్నా ‘పట్టా’ మాయాజాలం: రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అక్రమాల పర్వం.. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి.

భూమి లేదు.. కానీ ‘పట్టా’ ఉంది. *రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ అక్రమాల పర్వం. *నాలా పన్ను ఎగ్గొట్టి ‘ఫాం ల్యాండ్స్’ పేరిట ప్లాట్ల విక్రయాలు. * ఎకరానికి రూ. లక్ష ‘మామూలు’ ఉంటేనే మ్యుటేషన్.
ప్రేమికుడికి కానుక ఇవ్వాలని చోరీ: రూ. 2 లక్షల వాచీలు దొంగిలించిన యువతి.. ప్రియుడితో సహా అరెస్ట్

ప్రేమికుడికి ఖరీదైన ‘కానుక’ ఇవ్వాలని ఆశ. * చివరకు కటకటాల పాలైన యువతి. *జూబ్లీహిల్స్లో రూ.2 లక్షల వాచీల చోరీ. * సీసీ ఫుటేజీతో దొంగతనం గుట్టురట్టు. *ఖమ్మం జిల్లాకు చెందిన నిందితురాలు. *
నారీ శక్తి నినాదంతో మార్మోగిన నగరం: కేఎంఐటీ వద్ద మహిళల భారీ బైక్ ర్యాలీ.. చట్టసభల్లో రిజర్వేషన్లపై హర్షాతిరేకాలు

నారీ శక్తి నినాదంతో మార్మోగిన నగరం. కేఎంఐటీ వద్ద మహిళల భారీ బైక్ ర్యాలీ. చట్టసభల్లో రిజర్వేషన్లతో నవభారత విధాన నిర్ణేతలుగా మహిళలు. ప్రధాని దార్శనికతతోనే ‘ఆత్మనిర్భర్’కు ఊతం. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నారపురాజు
ఆదిచుంచనగిరిలో ‘శ్రీగురు భైరవైక్య మందిరం’ ఆవిష్కరణ: ఆధ్యాత్మికత, సేవలకు ఇది నిలువుటద్దమన్న ప్రధాని మోదీ

ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక ఆదిచుంచనగిరి. ‘శ్రీగురు భైరవైక్య మందిరాన్ని’ ఆవిష్కరించిన ప్రధాని మోదీ. భారతీయ సనాతన ధర్మం, సేవా సంప్రదాయాలకు నిలువుటద్దం. జ్ఞానానికి, ఆధ్యాత్మిక విలువలకు నివాళిగా నూతన మందిరం. ప్రధాని మోదీ ఉద్వేగభరిత
భారతీయ అంతరిక్ష స్టేషన్కు రష్యా చేతులు: నింగిలో ఉమ్మడి వ్యూహం.. చైనా ఆధిపత్యానికి అడ్డుకట్ట

భారతీయ అంతరిక్ష స్టేషన్కు రష్యా తోడు. * సరికొత్త వ్యూహానికి ఇస్రో శ్రీకారం. *ఒకే కక్ష్య.. ఉమ్మడి సాంకేతికత. * అంతరిక్ష రంగంలో భారత్-రష్యాల చెరగని బంధం. *చైనా ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట. * ఐఎస్ఎస్
తెలంగాణ హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు: కొలీజియం సిఫారసుతో పదోన్నతి

హైకోర్టుకు నలుగురు శాశ్వత న్యాయమూర్తులు. * కొలీజియం కీలక సిఫారసు. *అదనపు జడ్జిల నుంచి శాశ్వత హోదాకు పదోన్నతి. * కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సుప్రీంకోర్టు. హైదరాబాద్, మహా. తెలంగాణ ఉన్నత న్యాయస్థానంలో అదనపు
టీడీపీ నవ సారథ్యం: వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేశ్ పట్టాభిషేకం.. 2029 లక్ష్యంగా చంద్రబాబు భారీ వ్యూహం

టీడీపీ నవ సారథ్యం. * లోకేశ్కు పట్టాభిషేకం. *సామాజిక న్యాయమే ఊపిరిగా నూతన కమిటీల కూర్పు. * 2029 లక్ష్యంగా చంద్రబాబు భారీ వ్యూహం. *పొలిట్ బ్యూరోలోకి సామాన్య కార్యకర్తలు. * మహిళా ప్రాతినిధ్యంలో
మహారాష్ట్రలో సంచలనం….మహారాష్ట్రలో సైబర్ మృగాడి అరాచకం: 180 మంది బాలికలపై అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిలింగ్

మహారాష్ట్రలో సంచలనం. *180 మంది బాలికలపై ‘సైబర్’ దాడి. * 350 అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిలింగ్. * కామాంధుడి అరాచకం వెలుగులోకి. *బీజేపీ ఎంపీ అనిల్ బోండే ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్. * మొబైల్లో
భారతీయ జీవవైవిధ్య వైభవం: దేశంలో మాత్రమే కనిపించే అరుదైన వన్యప్రాణుల రక్షణలో అద్భుత ప్రగతి

ప్రకృతికి లభించిన అపురూప జీవవైవిధ్య కిరీటం. ప్రపంచంలో మరెక్కడా లేని అరుదైన జీవరాశులకు మన దేశమే చిరునామా. అటవీ సంపద పరిరక్షణలో అద్భుత విజయాలు. పశ్చిమ కనుమల వింతల నుంచి హిమాలయాల అరుదైన సంపద.
