Mahaa Daily Exclusive

రాహుల్ గాంధీకి పౌరసత్వ సెగ…

* ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశం! * బ్రిటిష్ పౌరుడంటూ పిటిషన్.. * రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు. * లోతైన విచారణకు సిద్ధమైన పోలీసులు. ప్రయాగ్‌రాజ్,మహా. కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు,

ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు….

ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదు. *మహిళా రిజర్వేషన్లపై రాజకీయాలు వద్దు. * 2029 లోపు చారిత్రక అమలు ఖాయం. * డీలిమిటేషన్‌తో పెరగనున్న దక్షిణాది సీట్లు. * విపక్షాల ‘భయాల’పై కేంద్ర హోంమంత్రి క్లారిటీ.

టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్‌ ప్రకంపనలు….

* న్యూజిలాండ్‌-కెనడా మ్యాచ్‌పై ఐసీసీ విచారణ. చెన్నై,మహా. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా చెన్నైలోని చేపాక్ మైదానంలో న్యూజిలాండ్, కెనడా జట్ల మధ్య ఫిబ్రవరి 17న జరిగిన మ్యాచ్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడం అంతర్జాతీయ

మళ్లీ వివాదంలో ప్రకాష్ రాజ్…

* రామలక్ష్మణులు వలస కూలీలంటూ సంచలన వ్యాఖ్యలు. *వనవాసాన్ని వలసతో పోల్చిన విలక్షణ నటుడు. * హిందూ సంఘాల తీవ్ర ఆగ్రహం. *దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలా? * ప్రకాష్ రాజ్‌పై వెల్లువెత్తుతున్న నిరసనలు. హైదరాబాద్,

గులాబీ గూటిలో సెగలు….

* కేటీఆర్‌ పాదయాత్రపై కవిత నిప్పులు. * సొంత పార్టీలోనే ‘నమస్తే’ సవాల్. *ఇప్పుడు ప్రజలు గుర్తొచ్చారా?. * అన్నపై చెల్లెలి ‘ప్రశ్నాస్త్రం’. హైదరాబాద్, మహా. తెలంగాణ రాజకీయ యవనికపై ‘గులాబీ’ దళంలో మునుపెన్నడూ

విజయఢంకా మోగించిన దలాల్ స్ట్రీట్…

* మళ్లీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరిన బీఎస్‌ఈ. * ఏప్రిల్ ర్యాలీతో ఇన్వెస్టర్లకు రూ. 54 లక్షల కోట్ల లాభం. * రికార్డుల పరంపరలో భారత మార్కెట్. ముంబై, మహా. భారతీయ స్టాక్

కాళేశ్వరం పునరుద్ధరణపై సర్కార్‌ కీలక అడుగు…

* మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల మరమ్మతులకు గ్రీన్‌ సిగ్నల్‌! * అన్నదాతల ప్రయోజనాలే పరమావధి. * వానాకాలం లోపే పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశం. * ప్రాజెక్టు భద్రతపై రాజీపడే ప్రసక్తే లేదన్న

అక్షయ తృతీయ ‘గోల్డెన్’ ఆఫర్…

*పసిడి దిగుమతులకు కేంద్రం పచ్చజెండా. * 15 బ్యాంకులకు దిగుమతి లైసెన్సులు మంజూరు. * కొరత లేకుండా కేంద్రం చర్యలు. * ధరల నియంత్రణే లక్ష్యం. ఢిల్లీ, మహా. హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా

లోక్‌సభలో ‘మ్యాజిషియన్‌’ రగడ…

* రాహుల్‌ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన రాజ్‌నాథ్‌ సింగ్‌. *ప్రధానిని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్లే.. *రాహుల్‌ క్షమాపణ చెప్పాల్సిందే. * రాహుల్‌ గాంధీని బహిష్కరించాలని ఎన్డీఏ పట్టు. ఢిల్లీ, మహా. దేశ రాజధాని దిల్లీలోని

ఐసీసీ సంచలన నిర్ణయం….

* మహిళా క్రికెట్‌లో సరికొత్త టోర్నీ. * రువాండా వేదికగా సమరం. *జై షా మార్కు సరికొత్త ప్రయోగం. * అగ్రశ్రేణి జట్లు లేకుండానే పొట్టి పోరు. దుబాయ్,మహా. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)