Mahaa Daily Exclusive

దిల్లీ ఎర్రకోట వద్ద బ్లాస్ట్​ కేసు….

దిల్లీ ఎర్రకోట వద్ద బ్లాస్ట్​ కేసు 7,500 పేజీలతో ఎన్ఐఏ ఛార్జిషీట్‌ 10మంది నిందితులపై ఆరోపణలు నిందితులకు అల్ ఖైదాతో సంబంధాలున్నాయన్న ఎన్ఐఏ న్యూఢిల్లీ, మహా : ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు

వ్యక్తిగత దాడులు… పొలిటికల్ అస్త్రాలు….

వ్యక్తిగత దాడులు పొలిటికల్ అస్త్రాలు బండి భగీరథ్ కేసు చుట్టూ మారుతున్న తెలంగాణ రాజకీయం హైదరాబాద్, మహా : తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత వ్యక్తిగత స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర

కరీంనగర్‌ జ్యువెలరీ షాప్‌ చోరీ కేసు…..

కరీంనగర్‌ జ్యువెలరీ షాప్‌ చోరీ కేసు ముగ్గురు నిందితుల అరెస్టు పరారీలో మరో 10 మంది అజ్ఞాతంలో చోరీ కేసు మాస్టర్ మైండ్ సుబోధ్ సింగ్ 2 నెలల క్రితమే 4 ప్రాంతాల్లో రెక్కీ

కేరళం సీఎంగా వీడీ సతీశన్…

కేరళం సీఎంగా వీడీ సతీశన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ 10 రోజుల సస్పెన్స్‌కు తెర కార్యకర్తలు, మిత్రపక్షాల అభిప్రాయాలకు ఓకే చెప్పిన అధిష్టానం కొచ్చి, మహా : మే 4న కేరంం శాసనసభ ఎన్నికల

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ఇన్చార్జి ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ కారేపల్లి, మహా; కారేపల్లి మండలంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులతో వేగవంతం చేయించాలని ఇన్చార్జి ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ సూచించారు. గురువారం మండల పరిషత్

మున్సిపాలిటీలో పరిపాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి.!

మున్సిపాలిటీలో పరిపాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలి.!  అదనపు కలెక్టర్ ను కోరిన చైర్మన్ కౌన్సిలర్లు     రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పరిపాలన సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని

ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతోంది

ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం జరగాలి పార్టీ జెండా మోసిన వారిని నాయకత్వం గుర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోతు రామ్మూర్తి నాయక్ కారేపల్లి, మహా: ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల

రంగారెడ్డి జిల్లా టీఎన్జీవో అధ్యక్ష కార్దర్శులుగా యశ్వంత్ శ్రీనివాస్ రావు ఎన్నిక

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం (టీఎన్జీవో) రంగారెడ్డి జిల్లా కమిటీ ఎన్నికలు నాంపల్లిలోని రాష్ట్ర టీఎన్జీవో కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర టీఎన్జీవో అధ్యక్షులు