Mahaa Daily Exclusive

నూత‌న మండ‌లాధ్య‌క్షుల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్కారం..

నూత‌న మండ‌లాధ్య‌క్షుల‌కు కంది శ్రీ‌నివాస రెడ్డి స‌త్కారం ఆదిలాబాద్ : జైన‌థ్, భోర‌జ్, బేల మండ‌లాల నూత‌న అధ్య‌క్షులుగా గ‌డ్డం జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ,బ‌త్తుల శ్రీ‌నివాస్, రూప్ రావు లు నియ‌మితులు కావ‌డం సంతోషంగా

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితో టీపీసీసీ బృందం భేటీ: పారదర్శక ప్రక్రియపై విజ్ఞప్తి

  *టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి తో సమావేశం అయిన కాంగ్రెస్ నేతలు* *సమావేశంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్,రాజ్యసభ సభ్యుడు

భారతదేశం దక్షిణ దిశగా నిశ్శబ్ద చొరబాటు……………

భారతదేశ అంతర్గత భద్రతా ముఖచిత్రం ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైన , అత్యంత ప్రమాదకరమైన మలుపులో ఉంది. దశాబ్దాలుగా బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల గుండా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకే పరిమితమైన అక్రమ చొరబాటుదారులు, ఇప్పుడు

కేంద్ర దర్యాప్తు సంస్థ బాస్‌గా ప్రవీణ్ సూద్ కంటిన్యూ….

కేంద్ర దర్యాప్తు సంస్థ బాస్‌గా ప్రవీణ్ సూద్ కంటిన్యూ. * మరో ఏడాది పాటు పదవీకాలం పొడిగించిన కేంద్రం. * నీట్ కేసుదర్యాప్తు వేళ కేంద్రం కీలక అడుగు. * ప్రధాని నేతృత్వంలోని కమిటీ

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఈసీ భారీ కసరత్తు…..

ఓటర్ల జాబితా ప్రక్షాళనకు ఈసీ భారీ కసరత్తు. • 16 రాష్ట్రాల్లో సమగ్ర ఓటరు సవరణ షెడ్యూల్ విడుదల. * మే 30 నుంచి మూడో దశ ‘ఎస్‌ఐఆర్‌’ ప్రారంభం. * ఏపీలో సెప్టెంబర్

రాహుల్ విదేశీ పర్యటనలపై రేగిన దుమారం….

రాహుల్ విదేశీ పర్యటనలపై రేగిన దుమారం. * ఆస్తులు 20 కోట్లు.. ట్రిప్పుల ఖర్చు 60 కోట్లా అని బీజేపీ సూటి ప్రశ్న. * దిల్లీ వేదికగా కాంగ్రెస్ అగ్రనేతపై సంబిత్ పాత్ర సంచలన

తిరుమలలో క్యూలైన్ల కష్టాలకు చెక్….

తిరుమలలో క్యూలైన్ల కష్టాలకు చెక్. * 80 వేల మంది భక్తులకు కేవలం 8 గంటల్లోనే దర్శనం. * ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అద్భుత ఫలితాలు. * డిజిటల్ మానిటరింగ్‌తో భక్తులకు గంటల

శబరిమల కేసులో సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు…

శబరిమల కేసులో సుప్రీంకోర్టులో ముగిసిన వాదనలు. * తీర్పును రిజర్వ్ చేసిన ఉన్నత న్యాయస్థానం. * మే 29 వరకు లిఖితపూర్వక వాదనలకు సుప్రీం అవకాశం. హైదరాబాద్, మహా. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన

కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి కరువు…..

కేంద్రానికి రైతులపై చిత్తశుద్ధి కరువు. * స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు బుట్టదాఖలు. * కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తేనే సంక్షేమం. * కర్షకుల ఆదాయం పెంచే ఉద్దేశం కేంద్రానికి లేదు. * పెరిగిన