ఎండల సెగ నుంచి భారీ ఉపశమనం…………

ఎండల సెగ నుంచి భారీ ఉపశమనం. * ఈనెల 26నే కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. * ఐఎండీ తీపి కబురు. హైదరాబాద్, మహా. భానుడి భగభగలతో, తీవ్రమైన వడగాల్పులతో అల్లాడుతున్న దేశ ప్రజలకు
బండి భగీరథ్ కేసులో కీలక మలుపు…..

బండి భగీరథ్ కేసులో కీలక మలుపు. * కేంద్ర మంత్రి బండి సంజయ్పై దుష్ప్రచారాలకు సిటీ సివిల్ కోర్టు బ్రేక్. * నెట్టింట బాలిక వివరాల లీక్పై పోలీసుల కొరడా. హైదరాబాద్, మహా. కేంద్రమంత్రి
2034 వరకూ తెలంగాణ పగ్గాలు నావే…..

2034 వరకూ తెలంగాణ పగ్గాలు నావే. * ఆపై ఢిల్లీకి పయనం. * రాజకీయ చదరంగంలో సీఎం రేవంత్ రెడ్డి దశాబ్దపు మాస్టర్ ప్లాన్. హైదరాబాద్, మహా. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన శైలిలో
ఈసారికి ఇలా కానిద్దాం…

ఈసారికి ఇలా కానిద్దాం వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్లోనే నీట్ ఎగ్జామ్ పై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అవకతవకలను సహించమని హెచ్చరిక న్యూఢిల్లీ, మహా : వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం
జూన్ 21న నీట్ యూజీ పరీక్ష…

జూన్ 21న నీట్ యూజీ పరీక్ష వెల్లడించిన ఎన్టీఏ జూన్ 14 న అడ్మిట్ కార్డుల విడుదల విద్యార్థుల సౌలభ్యం కోసం సిటీని ఎంపిక చేసుకునేందుకు అవకాశం న్యూఢిల్లీ, మహా : దేశవ్యాప్తంగా వైద్య
రాయలసీమలో డిఫెన్స్ విప్లవం….

రాయలసీమలో డిఫెన్స్ విప్లవం పుట్టపర్తిలో దేశంలోనే తొలి 5 వ తరం ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శ్రీకారం శంకుస్థాపన చేసిన రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ లక్ష కోట్ల పెట్టుబడులు, 7500
కొండెక్కిన కోడి….

కొండెక్కిన కోడి స్కిన్లెస్ రూ. 330, బోన్లెస్ రూ. 640 వేసవి కాలం, పెళ్ళిళ్ళ సీజన్, సరఫరా తగ్గడమే కారణం జూన్ నెలాఖరు వరకు ఇంతే అంటున్న వ్యాపారులు హైదరాబాద్, మహా : చికెన్
కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం……

* నూతన మండలాధ్యక్షులను ఘనంగా సత్కరించిన కంది శ్రీనివాస రెడ్డి. ఆదిలాబాద్, మహా. జిల్లా కాంగ్రెస్ పార్టీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తోంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలకు, నాయకులకు ఎల్లప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని
దవఖానకు తరలిస్తుండగా 108లో ప్రసవం తల్లిబిడ్డా క్షేమం….

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: గర్భిణీని దవఖానకు తరలిస్తుండగా 108లో ప్రసవించగా తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడ గ్రామానికి చెందిన గర్భిణి సుష్మకు పురిటి నొప్పులు రావడంతో, కుటుంబ సభ్యులు
నూతన మండలాధ్యక్షులకు కంది శ్రీనివాస రెడ్డి సత్కారం..

నూతన మండలాధ్యక్షులకు కంది శ్రీనివాస రెడ్డి సత్కారం ఆదిలాబాద్ : జైనథ్, భోరజ్, బేల మండలాల నూతన అధ్యక్షులుగా గడ్డం జగదీశ్వర్ రెడ్డి ,బత్తుల శ్రీనివాస్, రూప్ రావు లు నియమితులు కావడం సంతోషంగా
