Mahaa Daily Exclusive

భారత్‌లో ఐఎస్‌ఐ ఉగ్ర కుట్ర భగ్నం…

భారత్‌లో ఐఎస్‌ఐ ఉగ్ర కుట్ర భగ్నం. * సైనికుల కదలికలపై నిఘా. * ఏడుగురిని అరెస్టు చేసిన దిల్లీ పోలీసులు. ఢిల్లీ, మహా. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో దేశంలో దొంగచాటుగా కార్యకలాపాలు

సైబర్ నేరస్థులు పరాన్నజీవులు…

సైబర్ నేరస్థులు పరాన్నజీవులు. * కఠిన చట్టాలు అవసరం. * సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్. ఢిల్లీ, మహా. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు కాజేస్తున్న సైబర్ నేరస్థులపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో

ఆర్తనాదం విన్న ఆపద్బాంధవుడు…

ఆర్తనాదం విన్న ఆపద్బాంధవుడు. • భద్రకాళీ పాదాలపై పవన్ కన్నీటి ప్రార్థన. • హోదాను పక్కనపెట్టి కదిలిన జనసేనాని! • వరంగల్ వీధుల్లో కదిలొచ్చిన ఆత్మీయత! • లక్ష సాయం, కుటుంబానికి భరోసా. •

సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే…

సీఎం రేవంత్ చెప్పేవన్నీ అబద్దాలే కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వంపై కావాలని నిందలు సీఎం లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ధ్వజం కేంద్ర మంత్రులు, ప్రధానిని రేవంత్ కలిసినప్పుడల్లా కిషన్ రెడ్డికి

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి…

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంపై పెట్రోల్ బాంబు దాడి జార్ఖండ్ లో ని నివారణ్ పూర్ లో ఘటన ఒక బాంబు గాల్లోనే పేలిపోగా, మరో బాంబు పేలలేదు ఘోర ప్రమాద తప్పిందంటున్న పోలీసులు రాంచీ, మహా

హనుమకొండలో పర్యటించిన పవన్ కళ్యాణ్…

హనుమకొండలో పర్యటించిన పవన్ కళ్యాణ్ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన‌ ఏపీ డిప్యూటీ సీఎం సోషల్ మీడియాలో సుదీర్ఘ పోస్ట్ చేసిన జనసేనాని హైదరాబాద్, మహా : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన

హైడ్రా చట్టానికి అతీతం కాదు…

హైడ్రా చట్టానికి అతీతం కాదు ప్రైవేటు ఆస్తిలోకి ఎలీ వెళ్తారంటూ కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు సీరియస్ చట్ట పరిధిని దాటి వ్యవహరించే హక్కు హైడ్రాకు లేదని స్పష్టం హైదరాబాద్, మహా : హైడ్రా కమిషనర్‌

వ్యూస్ లో ఏఎన్ఎన్ రికార్డు….24గంటల్లో.. 15 మిలియన్లు

  హైదరాబాద్, మహా ఎఎన్ఎన్ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వ్యూస్ లో దుమ్మురేపుతున్నాయి. 24గంటల్లో 15 మిలియన్లకు పైగా వ్యూస్ తో ఎఎన్ఎన్ దూసుకుపోతోంది. తెలుగురాష్ట్రాల్లో వీక్షకుల ఆదరణతో ఎఎన్ఎన్ కు తిరుగులేదని మరోసారి

అక్రమ మైనింగ్ పై గీసుగొండ పోలీసుల ఉక్కు పాదం…

అక్రమ మైనింగ్ పై గీసుగొండ పోలీసుల ఉక్కు పాదం ఐదుగురి పై కేసులు నమోదు ఒక జెసిబి, మూడు టిప్పర్ లారీలు స్వాధీనం గీసుగొండ ఇన్స్పెక్టర్ డి విశ్వేశ్వర్ మహా వరంగల్ క్రైం ;

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలి…

ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలి సీజనల్ వ్యాధుల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలి.. ఇమ్యునైజేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వైద్య