ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహా..! పాయల్ కబ్జాలపై ప్రధాన మీడియాలో కథనాలు..

ప్రజాప్రతినిధి ముసుగులో భూస్వాహా బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ ‘కబ్జా’ పర్వం! ప్రజాసేవకుడా? లేక భూములు కొల్లగొట్టే వేటగాడా? అదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపుతున్న అసైన్డ్ భూముల దందా అధికార యంత్రాంగం నిమ్మకునీరెత్తిన వైనం
ఈ నెల 10 న ఖమ్మం సీఎం రేవంత్ రెడ్డి రాక..

అన్నదాతల ఆశీర్వాద సభకు కనీవినీ ఎరుగని ఏర్పాట్లు! ఖమ్మం,మహా. తెలంగాణ రైతాంగం మురిసిపోయేలా, వ్యవసాయ రంగంలో నవ శకానికి నాంది పలుకుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం గడ్డపై అడుగుపెట్టనున్నారు. జిల్లాలోని చింతకాని
తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ – యూజింగ్ టెక్నాలజీ’ దిశగా తెలంగాణ పోలీస్..! సమీక్ష సమావేశంలో డీజిపీ సివి. ఆనంద్..

బేసిక్ పోలిసింగ్ పై దృష్టి పెట్టాలి. సమీక్ష సమావేశంలో డీజిపీ సివి. ఆనంద్. ఖమ్మం,మహా. ‘తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ – యూజింగ్ టెక్నాలజీ’ అనే లక్ష్యంతో పోలీస్ అధికారులు ముందుకు సాగాలని రాష్ట్ర డీజిపీ
ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్ హైదర్గూడా సుఖసాగర్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన SIR ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పాల్గొన్నారు.

ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ డివిజన్ హైదర్గూడా సుఖసాగర్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ
పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది..రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి..

పార్టీలు వేర్వేరు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం నా బాధ్యత… రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇబ్రహీంపట్నం జూలై 7
ASCIలో సుస్థిర సమిష్టి నిర్వహణలో ఏడాది పీజీ డిప్లొమా ప్రారంభం

పత్రికా ప్రకటన 07 జూలై 2026 త్రిభువన్ సహకారి విశ్వవిద్యాలయ (పూర్వం ఐఆర్ఎంఏ ఆనంద్) అనుబంధంతో PGD-SCM (సుస్థిర సమిష్టి నిర్వహణ) లో ఒక సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాను ప్రారంభించిన ASCI (ఏఎస్సిఐ)
ఖైరతాబాద్లో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను సమీక్షించిన బిఆర్ఎస్ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, మహా : ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన పౌరుడికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ
రేపు నియోజకవర్గానికి రానున్న మంత్రులు ఎమ్మెల్యే.!

రేపు నియోజకవర్గానికి రానున్న మంత్రులు ఎమ్మెల్యే.! నియోజకవర్గంలో ఫోర్ లైన్ రోడ్లకు శంకుస్థాపనలు అభివృద్ధి పథంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గం జిల్లా అధికార ప్రతినిధి బైరీక రమాకాంత్ రెడ్డి ఇబ్రహీంపట్నం జూలై 6 మహా: ప్రజా
అసెంబ్లీలో 11 కమిటీల నియామకం..! ఎస్టీ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ గా పాయం వెంకటేశ్వర్లు..!

హైదరాబాద్, మహా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను పరిశీలించే ఈ కమిటీలో
మణుగూరులో అత్యాధునిక పోలీస్ స్టేషన్ ప్రారంభం : మాదకద్రవ్యాల నిర్మూలనపై ఉక్కుపాదం..- డీజీపీ సీవీ ఆనంద్

మణుగూరు, మహా : మణుగూరులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఈ రోజు డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. పదేళ్ల క్రితమే పరిపాలనా అనుమతులు లభించినప్పటికీ, నిధుల కొరతతో వాయిదా పడుతూ వచ్చిన