హైదరాబాద్, మహా
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ కమిటీలను ఏర్పాటు చేసింది. సెలెక్ట్ కమిటీ చైర్మన్గా రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యవహరించనున్నారు. తెలంగాణ విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాలను పరిశీలించే ఈ కమిటీలో 13 మంది సభ్యులు ఉండనున్నారు. జాయింట్ కమిటీకి కడియం శ్రీహరి ఛైర్మన్గా ఎంపికయ్యారు. అసెంబ్లీ నిర్వహణకు వివిధ కమిటీలన్నీ నియమించారు.
ఉమ్మడి కమిటీలు
-సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ – కడియం శ్రీహరి
-అమెనిటీస్ కమిటీ – సభాపతి,
– తెలంగాణ శాసనసభ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ – మేడిపల్లి సత్యం
– షెడ్యూల్డ్ తెగల సంక్షేమ కమిటీ – పాయం వెంకటేశ్వర్లు
– వెనుకబడిన తరగతుల సంక్షేమ కమిటీ – మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్
– గ్రంథాలయ కమిటీ – డా. మట్టా రాగమయి
– మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వృద్ధుల సంక్షేమ కమిటీ – శ్రీమతి చిట్టెం పర్ణికా రెడ్డి
– మైనారిటీల సంక్షేమ కమిటీ – లక్ష్మీకాంతరావు తోట
– వన్యప్రాణులు మరియు పర్యావరణ పరిరక్షణ కమిటీ – సభాపతి, తెలంగాణ శాసనసభ
శాసనసభ కమిటీలు
– పిటిషన్స్ కమిటీ – ఉప సభాపతి, తెలంగాణ శాసనసభ
-ప్రివిలేజెస్ కమిటీ – ఉప సభాపతి,
-తెలంగాణ శాసనసభ ప్రభుత్వ హామీల కమిటీ – పట్లోళ్ల సంజీవ రెడ్డి
-రూల్స్ కమిటీ – సభాపతి,
-తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ – రేవూరి ప్రకాశ్ రెడ్డి
శాసనమండలి కమిటీలు
-పిటిషన్స్ కమిటీ – ఉప ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి
-ప్రివిలేజెస్ కమిటీ – ఉప ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి
-ప్రభుత్వ హామీల కమిటీ – కేతావత్ శంకర్
– రూల్స్ కమిటీ – ఛైర్మన్, తెలంగాణ శాసనమండలి సభ
-ముందుంచిన పత్రాల కమిటీ – చల్లా వెంకట్రాం రెడ్డి
– ఎథిక్స్ కమిటీ – మహేష్ కుమార్ గౌడ్ బొమ్మ








