Mahaa Daily Exclusive

పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం….

పేదల సొంతింటి కలను నిజం చేసిన ప్రభుత్వం. * భట్టి విక్రమార్కకు లబ్ధిదారుల కృతజ్ఞతలు మధిర, మహా. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం గ్రామంలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన నూతన గృహంలో

ఢిల్లీ పీఠంపై మోదీ అప్రతిహత చాణక్యం….

  (గడల నరసింహారావు సీనియర్ జర్నలిస్ట్) భారతదేశ సార్వభౌమత్వ పటిమను, ప్రజాస్వామ్య వైభవాన్ని ప్రపంచవ్యాప్తంగా సమున్నతంగా చాటిచెప్పే మరో మహా ఘట్టానికి దేశ రాజధాని ఢిల్లీ నగరం వేదిక కాబోతోంది. ఈ నెల 20వ

అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం….

అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం. • సొంత పార్టీ నేతపై వేటు. • మంత్రులు, అధికారులకు కఠిన హెచ్చరిక. చెన్నై, మహా. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై మరోసారి కఠిన వైఖరిని స్పష్టం చేశారు.

ప్రియాంక గాంధీ కార్యాలయం పేరుతో సైబర్ మోసం…

ప్రియాంక గాంధీ కార్యాలయం పేరుతో సైబర్ మోసం * మంత్రి పదవుల పేరుతో కోట్ల రూపాయలు డిమాండ్.. కేరళలో కేసు నమోదు. ఢిల్లీ, మహా. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా కార్యాలయం పేరును

ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా సెర్హీ కోరెట్స్కీ…

ఉక్రెయిన్ కొత్త ప్రధానిగా సెర్హీ కోరెట్స్కీ. • ఇంధన నిపుణుడికి ప్రధాని బాధ్యతలు.. పార్లమెంట్ ఆమోదం. ఢిల్లీ, మహా. రష్యాతో యుద్ధం కొనసాగుతున్న అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది.

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం…

పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తాం. • డీలిమిటేషన్ బిల్లుతో పాటు పలు ప్రతిపాదిత చట్టాలను వ్యతిరేకిస్తాం. • కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఢిల్లీ, మహా. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కేంద్ర ప్రభుత్వాన్ని రాజకీయంగా

హిందూ విద్యార్థులకు కల్మా నేర్పాల్సిన అవసరం లేదు…

హిందూ విద్యార్థులకు కల్మా నేర్పాల్సిన అవసరం లేదు. * సైదాబాద్ సక్సెస్ స్కూల్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి. * యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి. * కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీ,

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఎ పి గవర్నర్…

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఎ పి గవర్నర్. ఆరోగ్య పరిస్థితిపై ఆరా.. వైద్యుల సూచనలు పాటించాలని గవర్నర్ సూచన. హైదరాబాద్, మహా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు గవర్నర్

పూరీ సంప్రదాయాలతో జగన్నాథ రథోత్సవం…

పూరీ సంప్రదాయాలతో జగన్నాథ రథోత్సవం. * బంగారు చీపురుతో రథం ముందు శుభ్రం చేసిన సీఎం. అమరావతి, మహా. రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్ర ఆధ్యాత్మిక వైభవానికి నాంది పలికింది. గుంటూరు

జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు….ఐదు కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం…

ఢిల్లీ, మహా. జులై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు కేంద్ర ప్రభుత్వం విస్తృత అజెండాతో సిద్ధమైంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు నుంచి ఆదాయపు పన్ను చట్ట సవరణలు, విదేశీ