ఎల్నినో ప్రభావంపై రైతు కమిషన్తో నిపుణుల కమిటీ విస్తృత చర్చలు…

ఎల్నినో ప్రభావంపై రైతు కమిషన్తో నిపుణుల కమిటీ విస్తృత చర్చలు. * బీఆర్కే భవన్లో రైతు కమిషన్ కార్యాలయాన్ని సందర్శించిన డాక్టర్ జి. చిన్నారెడ్డి. హైదరాబాద్, మహా. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను
డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ మహ్మద్ సిరాజ్…

డీజీపీ సీవీ ఆనంద్ను మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ మహ్మద్ సిరాజ్. • తెలంగాణ ప్రజలకు సేవలో విజయవంతం కావాలని ఆకాంక్షలు. హైదరాబాద్, మహా. భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, తెలంగాణ పోలీసు
అడుప మహేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్..

*అడుప మహేశ్ హత్యను తీవ్రంగా ఖండించిన డిసిసి అధ్యక్షుడు అయూబ్ *మహేశ్ అంత్యక్రియల్లో పాడెమోసిన అయూబ్ వరంగల్, బ్యూరో మహా; వరంగల్ 14వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోషల్ మీడియా ఇంచార్జ్ అడుప
దేవరకొండ బస్తీలో ప్రజా సమస్యలపై సమరం: అధికారులను హెచ్చరించిన మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR)

ఖైరతాబాద్ నియోజకవర్గం వెంకటేశ్వర డివిజన్ దేవరకొండ బస్తీలో ప్రజా సమస్యలపై సమరంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మన్నె గోవర్ధన్ రెడ్డి (MGR) గారు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు
రోడ్లు వేయరు.. సాగునీరు ఇవ్వరు.. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?

రోడ్లు వేయరు.. సాగునీరు ఇవ్వరు.. ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? నిధులున్నా 12 కి.మీ రోడ్డు పూర్తి చేయలేని దౌర్భాగ్య స్థితి. గుంతల రోడ్లతో పోతున్న ప్రాణాలు, రైతులను పట్టించుకోని వైనం. కాంగ్రెస్ ప్రభుత్వ
మోదీ పాలనలో భారత్ రక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగింది…

మోదీ పాలనలో భారత్ రక్షణ రంగంలో ప్రపంచ శక్తిగా ఎదిగింది. * మాజీ సైనికులు సమాజ సేవలోనూ ముందుండాలి. * బిజెపి రాష్ట్ర అధ్యక్షులు నారపురాజు రామచంద్రరావు. హైదరాబాద్, మహా. ప్రధాని నరేంద్ర మోదీ
తెలంగాణ హక్కుల కోసం కేంద్రంపై పోరాటం కొనసాగిస్తాం:ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.

హైదరాబాద్, మహా తెలంగాణ సమస్యల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొస్తూనే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాపోరాటాలను మరింత ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు
కొత్త విమానాశ్రయాలపై కేంద్రం కీలక ప్రకటన….

కొత్త విమానాశ్రయాలపై కేంద్రం కీలక ప్రకటన. * మామునూరు ఎయిర్పోర్టు పనులకు టెండర్లు. * ఆదిలాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం ప్రాజెక్టులపై తాజా వివరాలు వెల్లడి ఢిల్లీ, మహా. తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అభివృద్ధిపై కేంద్ర
జమ్ముకశ్మీర్లో కుండపోత బీభత్సం….

జమ్ముకశ్మీర్లో కుండపోత బీభత్సం. * ఇంటిపై కొండచరియలు విరిగిపడి ఏడుగురు మృతి. * అమర్నాథ్, వైష్ణోదేవి యాత్రలు నిలిపివేత శ్రీనగర్, మహా. జమ్ముకశ్మీర్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి.
ఇథనాల్ మిశ్రమంతో ఆహార భద్రతకు ముప్పు లేదు….

ఇథనాల్ మిశ్రమంతో ఆహార భద్రతకు ముప్పు లేదు. * మిగులు ధాన్యంతోనే ఇథనాల్ తయారీ. * ఈ 20కి మించి బ్లెండింగ్పై ఇంకా నిర్ణయం లేదని రాజ్యసభలో కేంద్రం స్పష్టీకరణ. ఢిల్లీ, మహా. దేశంలో