సెప్టెంబరు 1 నుంచి మంచు ప్రాంతాల్లో జనగణన..! 40 ప్రశ్నలతో కేంద్రం ప్రశ్నావళి..
• 40 ప్రశ్నలతో కేంద్రం ప్రశ్నావళి. • కులం, మతం, విద్య, ఉద్యోగం, వలస వివరాలతో పాటు ఆధార్, ఓటర్ ఐడీపై ప్రశ్నలు. ఢిల్లీ, మహా. జనగణన-2027 ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాంతాల్లో
రూ.100 కోట్ల ఆస్తిని ప్రభుత్వానికి దానం చేసిన వైద్యుడు..

• దివంగత భార్య కోరిక మేరకు కీలక నిర్ణయం. • మరణానంతరం తన శరీరాన్నీ వైద్య విద్యార్థుల అధ్యయనానికి ఇవ్వనున్న డాక్టర్ రాజేంద్ర కన్వర్. ఢిల్లీ, మహా. జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తులను వారసులకు
నిషేధిత భూముల జాబితా పబ్లిక్ డొమైన్లో పెట్టాలి..! అమలు చేయడంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన.

• 2015లోనే హైకోర్టు ఆదేశాలు. • అమలు చేయడంలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదన. హైదరాబాద్, మహా. నిషేధిత భూముల జాబితాను ప్రజలకు అందుబాటులో ఉండేలా పబ్లిక్ డొమైన్లో ఉంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై
కాంగ్రెస్లో అందరికీ సమాన గౌరవం..! పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్.

• రాజగోపాల్రెడ్డికి కూడా అదే గౌరవం. • సమయం వచ్చినప్పుడు అవకాశాలు. • పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్. హైదరాబాద్, మహా. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి నుంచి సాధారణ కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికీ సమాన
ఇన్వెస్ట్ తెలంగాణ ప్రధాన ధీమ్ గా..! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0..

•ఇన్వెస్ట్ తెలంగాణ ప్రధాన ధీమ్ గా •డిసెంబర్ 7,8,9 తేదీలలో •తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 •కేబినెట్ గ్రీన్సిగ్నల్ •భారీ పెట్టుబడుల సదస్సు హైదరాబాద్, మహా : తెలంగాణలో పెట్టుబడుల ఆకర్షణకు రాష్ట్ర
అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు.. సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట..!

•అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసు •సుప్రీంకోర్టులో సీఎం చంద్రబాబుకు ఊరట •అప్పీల్ పిటిషన్ డిస్మిస్ న్యూఢిల్లీ, మహా : రాజధాని అమరావతి ల్యాండ్ పూలింగ్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి