Mahaa Daily Exclusive

  40 మంది ప్రయాణికులతో హైదరాబాద్ చేరుకున్న విమానం..

Share

మహా

ఒమన్ ఎయిర్‌వేస్ విమానం మంగళవారం హైదరాబాద్ వచ్చింది. మస్కట్ నుంచి శంషాబాద్ విమానం చేరుకోగా, ఇందుకలో 40మంది సురక్షితంగా వచ్చారు. టికెట్‌ ధరలు అధికంగా ఉన్నాయని ప్రయాణికులు తెలిపారు. ఒమన్ ఎయిర్‌వేస్ విమానాలు మాత్రమే నడుస్తున్నాయి.

Latest