వావ్.. ప్రధాని పిలుపు ఇవ్వగానే అమలు చేసే పనిని మొదలుపెట్టిన యోగి సర్కార్
మంత్రుల కాన్వాయ్లో 50% వాహనాలను తగ్గించాలి.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వారంలో ఒక రోజైనా ప్రజా రవాణాలో ప్రయాణించాలి.
ప్రభుత్వ సమావేశాలు, సెమినార్లు, కాన్ఫరెన్సులు ఆన్లైన్లో నిర్వహించాలి.
ప్రజలు వారంలో ఒక రోజు ‘నో వెహికల్ డే’ పాటించాలని పిలుపు ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్
Post Views: 4








