కూటమి పార్టీల తణుకు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సోమవారం మధ్యాహ్నం. 3. 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు జాతీయ రహదారి అనుకుని కమ్మ కళ్యాణ మండపంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Post Views: 73







