Mahaa Daily Exclusive

కడపలో వైసీపీ- జనసేన మధ్య ఫ్లెక్సీ వార్….!

కడప జిల్లాలో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీ వార్ వెలుగు చూసింది. ఏం చేంజర్ కావాలంటే 21 కాదని 50 50 సీట్లు కోరి ఉండాల్సిందని పేర్కొంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అయితే ఇదంతా

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యసాధన దిశగా ముందుకు పేదరిక రహిత సమాజమే ధ్యేయం – కడప జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్

స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లాలో అనేక కార్యక్రమాలను అమలు చేయడం జరుగుతుందని కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా కడప పెరేడ్ గ్రౌండ్లో

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి వచ్చిన ఉమ్మడి పౌరస్మృతి…!

దేశంలో తొలిసారిగా ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి వచ్చింది. ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు. ‘యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుంది. పౌరులందరికీ సమానమైన హక్కులు, బాధ్యతలు

అంతర్వేది ఉత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలి…!

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి తీర్థ మహోత్సవాలు భక్తులకు ఇబ్బంది లేకుండా నిర్వహించాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులకు సూచించారు. ఆలయం వద్ద జరుగుతున్న ఉత్సవాల పనులపై ఆదివారం ఎలక్ట్రికల్

భీమవరంలో సంక్రాంతికి వస్తున్నా మూవీ టీం సందడి…!

భీమవరం ఎస్ ఆర్ కె కళాశాల నందు విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నా సినిమా బ్లాక్ బస్టర్ సంబరం వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు హీరో వెంకటేష్

పేరుపాలెంలో హీరో సిద్దు జొన్నలగడ్డ సందడి…!

మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో డిజేటిల్లు సినిమా హీరో జొన్నలగడ్డ సిద్ధు సందడి చేశారు. ఆదివారం పేరుపాలెం గ్రామంలోని ఆయన స్నేహితుడిని కలిసేందుకు వచ్చిన ఆయన తన స్నేహితుడిని కలిసిన అనంతరం పేరుపాలెం గ్రామంలోని

తాడేపల్లిగూడెంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న మహిళ అరెస్ట్

తాడేపల్లిగూడెం పట్టణం యాగర్లపల్లి ప్రాంతంలో ఆదివారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మద్యం బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఒక మహిళను అదుపులోకి తీసుకొని ఆమె వద్ద నుంచి 15 డ్యూటీ పెయిడ్ మద్యం

నేడు తణుకు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం…!

కూటమి పార్టీల తణుకు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం సోమవారం మధ్యాహ్నం. 3. 30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తణుకు జాతీయ రహదారి అనుకుని

పోలవరం లో బెల్లం ఊట ధ్వంసం…!

ఏలూరు జిల్లా, పోలవరం నియోజకవర్గం కుక్కునూరు మండలంలోని వేలేరు గ్రామంలో ఆదివారం నాటు సారా స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా దాచిపెట్టిన 500 లీటర్ల బెల్లం ఊటను పోలీసులు

రైల్వే ప్లాట్ఫాంపై విశ్రాంత ఉద్యోగి మృతి…!

సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫాం పై ఓ విశ్రాంత ఉద్యోగి మృతి చెందాడు. జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం. భీమవరానికి చెందిన ఇమ్మిడిశెట్టి వెంకట రంగారావు(73) నగరంలో ఉంటున్న కుమారుడిని చూసేందుకు రైల్లో స్నేహితుడితో కలిసి