Mahaa Daily Exclusive

డ్రగ్స్ ముఠాల పన్నాగానికి ‘ఈగల్’ విరుగుడు…

* విదేశీ స్మగ్లర్ల కోసం డిటెన్షన్ సెంటర్లు సిద్ధం. *జైలు నుంచి నేరుగా నిర్బంధ కేంద్రానికే. * ఎంఆర్‌వో అస్త్రంతో విదేశీ నేరస్థులకు చెక్. * సిగ్నల్, సెషన్ యాప్‌ల ద్వారా సాగుతున్న చీకటి

డీజీపీ శివధర్‌రెడ్డికి ఘన వీడ్కోలు….

*మూడు దశాబ్దాల విశిష్ట పోలీస్ ప్రస్థానానికి ముగింపు!*రాష్ట్ర భద్రతా సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకం. * ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో సరికొత్త మార్పులు. * పదవీ విరమణ సభలో శివధర్‌రెడ్డి. *ఘనంగా ముగిసిన పోలీసు ప్రస్థానం. హైదరాబాద్,

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ..

దేశానికే ఆద‌ర్శంగా తెలంగాణ‌లో అక్రిడిటేష‌న్ల జారీ గ‌తం కంటే ఇప్పుడు రెట్టింపు సంఖ్య‌లో అక్రిడిటేష‌న్ల మంజూరు మే10లోగా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రికీ అక్రిడిటేష‌న్లు మే 15వ‌ర‌కు అంద‌రికీ బ‌స్సు పాస్‌ల పొడిగింపు రాష్ట్ర స‌మాచార‌,

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: రైతుల పక్షాన బీజేపీ పోరాటం

రైతు గోస తగులుతుంది కాంగ్రెస్ సర్కార్ మొద్దునిద్ర వీడాలి మొలకెత్తిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కన్నీరు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బిజెపి రాష్ట్ర

కవిత కొత్త పార్టీకి ఈసీ పచ్చజెండా…

* ‘తెలంగాణ రక్షణ సేన’ పేరు ఖరారు! * మళ్ళీ తెరపైకి టీఆర్‌ఎస్. * తెలంగాణ అస్తిత్వమే లక్ష్యమన్న కవిత. * అభ్యంతరాలు కోరిన కేంద్ర ఎన్నికల సంఘం. హైదరాబాద్, మహా. తెలంగాణ రాజకీయాల్లో

ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల

ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా నియమించిన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం-సర్పంచ్ దండు ప్రవీణ్

క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం-సర్పంచ్ దండు ప్రవీణ్ కారేపల్లి, మహా:క్రీడలతోనే సంపూర్ణ ఆరోగ్యం,మానసిక ఆరోగ్యం సాధ్యపడుతుందని అప్పాయిగూడెం సర్పంచ్ దండు ప్రవీణ్ అన్నారు.విద్యార్ధులు సెలవుల అనంతరం ఇండ్ల వద్ద ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తలు

వెంకసాయినగర్‌లో ఘనంగా బోనాలు..

  కారేపల్లి, మహా: కారేపల్లి మండలం వెంకటసాయినగర్‌లో గురువారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామదేవతలైన బొడ్రాయి, ముత్యాలమ్మతల్లి, శ్రీ అంజనేయస్వామి విగ్రహాల ప్రతిష్టించి ఏడాది పూర్తి అయిన సంధర్బంగా కాలనీ లో రెండు

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు..

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా మొక్కజొన్న కొనుగోలు రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం కారేపల్లి, మహా: మొక్కజొన్న కొనుగోలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని దానికి అనుగుణంగానే

భారత్ మీడియాపాయింట్ ఆధ్వర్యంలో….. జూన్ 2న “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్ – 2026”

హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్రం సిద్ధించి పుష్కర కాలం దాటుతున్న వేళ, రాష్ట్ర పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న ధీశాలురను గౌరవించుకునేందుకు భారత్ మీడియా పాయింట్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో “తెలంగాణ రైజింగ్ అవార్డ్స్