Mahaa Daily Exclusive

దేశాన్ని వణికించిన ఉగ్ర కుట్ర….

దేశాన్ని వణికించిన ఉగ్ర కుట్ర. * ఎర్రకోట పేలుడు కేసులో 7,500 పేజీల భారీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ. *టెక్నాలజీని అడ్డం పెట్టుకుని వినాశనం. * చాట్ జీపీటీ, యూట్యూబ్ ద్వారా రాకెట్లు,

మహిళా సంఘాలకు మహర్దశ…..

మహిళా సంఘాలకు మహర్దశ. * స్వయం సహాయక బృందాల పరిధిలోకి రైస్ మిల్లులు. * సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. హైదరాబాద్, మహా. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక మహిళా సంఘాలను కేవలం

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట…..

హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఐఆర్ఎఫ్ సీ రూ.13,600 కోట్లు రీఫైనాన్స్ కోసం ఒప్పందం మెట్రో యాజమాన్యం 100 శాతం వాటా బదిలీ భవిష్యత్తులో మెట్రో విస్తరణకు

తమిళ రాజకీయంలో పెను భూకంపం……

తమిళ రాజకీయంలో పెను భూకంపం. * అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేల షాక్. * స్పీకర్‌కు రాజీనామా లేఖలు. * విజయ్ వైపు అడుగులు? * దళపతి విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలు. *స్పీకర్

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం…..

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం. * రూ.50 వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఇరిగేషన్ డీఈ. * డబుల్ బెడ్‌రూమ్ బిల్లుల కోసం డిమాండ్. * హనుమకొండలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

ధరల సంక్షోభంపై నిర్మలమ్మ అస్త్రం…

ధరల సంక్షోభంపై నిర్మలమ్మ అస్త్రం. • లీటరుపై రూ.10 ఊరట. • ఖజానాకు రూ.1 లక్ష కోట్ల కోత. • ద్రవ్యోల్బణ నివారణకే తొలి ప్రాధాన్యం. • ఆదాయం కంటే జనహితమే ముఖ్యం. •

వ్యంగ్యస్త్రానికి సర్కారు బ్రేకులు…..

వ్యంగ్యస్త్రానికి సర్కారు బ్రేకులు. * సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కేకు 24 గంటల పోలీసు భద్రత. *నిరుద్యోగ గళంపై డిజిటల్ కక్షసాధింపు? * కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్లు, వెబ్‌సైట్ బ్లాక్. * సంచలనంగా

బెంగాల్‌లో అంకుశం సీన్ లు….

బెంగాల్‌లో అంకుశం సీన్ లు రౌడీలందర్నీ నిక్కర్లపై కొట్టుకుంటూ తీసుకెళ్తున్న పోలీసులు ప్రభుత్వం మారింది… పోలీసుల పని తీరూ మారింది సామాన్యులకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు కోల్ కత్తా, మహా : పశ్చిమ

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్…

ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ సిట్ ముందుకు సీఎం రేవంత్ ముఖ్య అనుచరుడు స్టేట్‌మెంట్‌తో పాటు సాంకేతిక ఆధారాలు సేకరణ హైదరాబాద్, మహా : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను గత కొంతకాలంగా కుదిపేస్తున్న

తెలుగు నేలపై భానుడి రౌద్రరూపం….

తెలుగు నేలపై భానుడి రౌద్రరూపం. * వడగాడ్పులకి వంద దాటిన మృతుల సంఖ్య. *నిప్పుల కొలిమిలా మారిన ఉమ్మడి రాష్ట్రాలు. * రికార్డు స్థాయిలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు. * తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న