Mahaa Daily Exclusive

మణుగూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి..

మణుగూరులో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి.. మణుగూరు, మహా : మణుగూరు మండలం శేషగిరి నగర్‌కు చెందిన వృతిక్‌ (20) ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.పినపాక– మణుగూరు సరిహద్దులోని

బెంగళూరులోసైబర్ దోపిడీ.

బెంగళూరులోసైబర్ దోపిడీ. * డిజిటల్ అరెస్ట్’ పేరుతో ₹24 కోట్ల లూటీ. *ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది అప్రమత్తత. * కర్ణాటక సైబర్ కమాండ్ మెరుపు దాడి. * ఆరుగురు అంతర్రాష్ట్ర కేటుగాళ్ల అరెస్ట్. *

సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ బృందం భేటీ.. కేంద్రం సహకరించకున్నా మొక్కజొన్నలు కొంటున్నామన్న సీఎం!

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారితో సీపీఐ ప్రతినిధి బృందం సమావేశమైంది. సీపీఐ శాసనసభ్యుడు కూనమనేని సాంబశివ రావు గారి నేతృత్వంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిశారు.

నూతన జంటను ఆశీర్వదించిన ముత్యాల, వీరన్న.

కారేపల్లి, మహా:మండల పరిధిలోని వెంకటయ్య తండా గ్రామంలో ఇస్లావత్ పార్వతి లక్ష్మన్ నాయక్ వివాహ వేడుక ఘనంగా నిర్వహించారు.ఆదివారం వారి వివాహ వేడుకకు మాజీ వైరా ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ

బాదుడే బాదుడు.

• ఇంధన ధరల సరికొత్త రికార్డు. • పది రోజుల్లో నాలుగోసారి పెరిగిన పెట్రో ధరలు. • నిలువునా ముంచుతున్న చమురు సంక్షోభం. • పెట్రోల్‌పై రూ.2.84, డీజిల్‌పై రూ.2.86 చొప్పున భారీ వడ్డన.

ఎడాదిలోనే మోదీ ప్రభుత్వం పతనం.

 రాహుల్ గాంధీ సంచలన జోస్యం. అట్టుడుకుతున్న రాజకీయం. ఢిల్లీ, మహా. దేశ రాజకీయాల్లో మరోసారి తీవ్రస్థాయిలో ప్రకంపనలు మొదలయ్యాయి. కేంద్రంలోని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్

చిన్నారులతో ప్రధాని మోడీ ముచ్చట్లు.

 ‘సేవా తీర్థ్’ లో మరువలేని మధుర క్షణాలు. ఢిల్లీ,మహా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక నివాసమైన ‘సేవా తీర్థ్’ లో గడిపిన కొన్ని హృదయపూర్వకమైన మరియు అమూల్యమైన క్షణాలు ప్రస్తుతం సామాజిక

సినిమా వ్యంగ్య పేజీకి అంత భయమా?.

 ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ఖాతా నిలిపివేతపై పినరయి విజయన్ మండిపాటు. తిరువనంతపురం,మహా. దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న పొలిటికల్ వ్యంగ్య ప్లాట్‌ఫామ్ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ అధికారిక ఎక్స్ ఖాతాను భారతదేశంలో నిలిపివేయడం

కాక్రోచ్ జనతా పార్టీ’ వెనుక యాంటీ ఇండియా గ్యాంగ్.

• యాంటీ ఇండియా గ్యాంగ్ గుర్తింపు అవసరం లేదు. • కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీ, మహా. సోషల్ మీడియాను షేక్ చేస్తూ, దేశవ్యాప్తంగా యువతలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన

రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు.

 ధాన్య సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష. హైదరాబాద్, మహా. రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని పౌర సరఫరాలు, భారీ నీటి