Mahaa Daily Exclusive

ఏపీకి శుభవార్తను వినిపించిన కేంద్ర ప్రభుత్వం..

ఏపీలోని రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త చెప్పారు. విజయవాడ డివిజన్ పరిధిలో 40 రైళ్లకు కొత్తగా 30 రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ స్టేషన్ల నుంచి రైల్వేకు ఎంత

అధికార పక్షాన్ని అదుపులో ఉంచే ‘షాడో క్యాబినెట్’ అంటే ఏమిటో తెలుసా..?

షాడో క్యాబినెట్ భారత దేశంలో ఈ పదం కొత్తగా అనిపించవచ్చు. కానీ అగ్ర దేశాలైన యూకే, ఆస్త్రేలియా కెనడా వంటి దేశాలలో షాడో క్యాబినెట్ విధానం అనుసరిస్తున్నారు. అయితే భారత్ లో ఎప్పటినుంచో షాడో

భద్రతా ఏజెన్సీలకు అమిత్ షా కీలక సూచన..

టెర్రరిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు దేశంలోని అన్ని భద్రతా, నిఘా ఏజెన్సీలు కలిసి పనిచేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం రాత్రి అన్ని భద్రతా ఏజెన్సీల అధ్యక్షులతో

ఈ సారైనా కేసీఆర్ గళం అసెంబ్లీలో వినిపిస్తుందా..?

వరుస ఎన్నికలలో ఓటమి, వలస బాట పట్టిన నేతలతో బీఆర్ఎస్ నేత కుదులైన తరుణంలో ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారా అని అంతా ఎదురుచూస్తున్నారు. కేంద్రంలో

విద్యారంగం సీఎం రేవంత్ ఫోకస్..! పలు మార్పులు.!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యావ్యవస్థకు సంబంధించి ఆయన మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో అంగన్ వాడీలను ప్లే స్కూల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ప్రభాకర్‌రావు తప్పక హాజరుకావాల్సిందే..!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం జరుగుతోంది? నాంపల్లి కోర్టు ఎందుకు కీలక నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది? వర్చువల్‌గా హాజరవుతామని చెప్పినా నేరుగా ఎందుకు రమ్మంది? మాజీ ఎస్బీఐ చీఫ్

జగన్ లెటర్‌కు పురందేశ్వరి కౌంటర్..!

ఏదైనా సమస్యను తనకు అనుకూలంగా మలచుకోవడంతో వైసీపీకి తిరుగులేదని చెబుతారు రాజకీయ నేతలు. సమస్య అనుకూలమైనా, వ్యతిరేకంగా తమకు అనుకూలంగా ఓన్ చేసుకుంటారు. అధికారంలో ఉన్నప్పుడూ అంతే.. లేనప్పుడూ అదే తీరు. ఏపీలో కూటమి

తాడిపత్రిలో హై టెన్షన్.., పెద్దారెడ్డి వచ్చి మళ్లీ వెళ్లారు..

హై టెన్షన్ వాతావరణం మధ్య వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వచ్చారు. స్టేషన్‌లో ష్యూరిటీ సమర్పించేందుకు వచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అనంతపురం వెళ్లిపోయారు.   48 గంటలపాటు

అల్లు అర్జున్, సుకుమార్ మధ్య విభేదాలు..? నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ..

పాన్ ఇండియా మూవీ పుష్ప – 2 చుట్టూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు మధ్య ఈగో విభేదాలు తలెత్తాయని, అందుకు

త్వరలో విజయ్, రష్మికల ఎంగేజ్‌మెంట్..?

చిత్ర పరిశ్రమలో రూమర్స్ అనేవి సర్వ సాధారణం. ముఖ్యంగా సెలెబ్రిటీల ఎఫైర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. నిత్యం ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అయితే టాలీవుడ్‌లో అలాంటి రూమర్స్‌ను ఎదుర్కుంటున్న ప్రేమ