ఏపీలో భారీగా డీఎస్పీలు బదిలీ.. ఎంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారో తెలిస్తే షాకవుతారు..!

ఏపీలో భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన సర్కారు.. తాజాగా డీఎస్పీలను బదిలీ చేసింది. 96
నీట మునిగిన మణుగూరు.. జిల్లా యంత్రాంగం వెంటనే పునరావాస కార్యక్రమాలు చేపట్టాలి..- జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్..

మణుగూరు, వేదిక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు 30 ఏళ్ల చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ వర్షం తో నీట మునిగింది . మణుగూరు పట్టణం లోని కట్టవాగు, కోడిపుంజుల వాగుల
