కొత్త పార్లమెంటు భవనంలో వాటర్ లీక్.. !

భారీ వర్షాలు ఢిల్లీని అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న సాయంత్రం కురిసిన భారీ వాన 14 ఏళ్లనాటి రికార్డును చెరిపేసింది. వర్షం కారణంగా ఢిల్లీలోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. గంటల తరబడి జనం నీళ్లలోనే చిక్కుకుపోయారు.
పూరికి తప్పని లైగర్ తిప్పలు..!

లైగర్ సినిమాతో పూరి జగన్నాథ్ ఎన్ని వివాదాల బారిన పడ్డాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ అయితే ఈ వివాదాల గురించి మాట్లాడుకొనే పనే ఉండేది కాదేమో. లైగర్.. విజయ్ దేవరకొండ
ఆ సినిమా కోసం మరీ అంతగా దిగజారాలా.. మృణాళ్..?

పీరియాడిక్ మవీ సీతారామంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది మృణాళ్ ఠాకూర్. హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ తో సంప్రదాయ సుద్ధపూసిని గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. మృణాళ్ ను తెలుగు ప్రేక్షకులు
సర్వీస్ ప్రొవైడర్లపై రాన్సమ్వేర్ దాడి.. 300 బ్యాంకులపై ఎఫెక్ట్

అరచేతిలో టెక్నాలజీ ఏమో.. రోజురోజుకూ సైబర్ దాడులు తీవ్రమవుతున్నాయి. దీని బారిన చాలామంది పడుతున్నారు. తాజాగా భారత్లోని చిన్న బ్యాంకులకు సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న సీ-ఎడ్జ్ టెక్నాలజీపై రాన్సమ్వేర్ దాడి చేసినట్టు తెలుస్తోంది. దీని
వర్గీకరణ తీర్పుపై మందకృష్ణ కంటతడి-తెలుగు సీఎంలకు కీలక డిమాండ్..!

దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కోటాను వర్గీకరించడానికి మద్దతుగా ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ వెలువరించిన చారిత్రక తీర్పును దళిత నేత మందకృష్ణ మాదిగ స్వాగతించారు. ఇదే అంశంపై దశాబ్దాలుగా
రేవంత్ వ్యాఖ్యలతో సబిత కంటతడి..!

తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని ధ్వజమెత్తారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేస్తాం : అసెంబ్లీలో సీఎం ప్రకటన..

ఎస్సీ వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. దాని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చిన సుప్రీం ధర్మాసనానికి సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ సర్కార్ బలమైన
విశాఖ డ్రగ్ కంటైనర్ కేసు.. 4 నెలలైనా పురోగతి కరువు

సరిగ్గా ఎన్నికలకు ముందు అంటే దాదాపు 4 నెలల క్రితం విశాఖ తీరానికి భారీ మొత్తంలో డ్రగ్స్తో ఓ కంటైనర్ రావడం ఏపీవ్యాప్తంగా సంచలనం రేపింది. అదే డ్రగ్స్ ఇష్యూని ఎన్నికల ప్రధానాంశంగా మార్చుకున్న
పాత రూట్లోకి వైసీపీ అధినేత జగన్..?

వైసీపీ అధినేత జగన్ పాత రూట్లోకి వస్తున్నారా? చంద్రబాబు సర్కార్ను ఎదుర్కోవడం ఆశామాషీ కాదని ఇప్పుడిప్పుడే అర్థమైందా? జగన్ మార్పు వెనుక ఆ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు? ఈ అంశాలపై ఏపీలో ప్రజలు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వం మారినా.. మారని పోలీసుల తీరు..

వైసీపీ హయాంలో ఏకపక్షంగా వ్యవహరించిన క్షేత్ర స్థాయి పోలీసుల అధికారులను మార్పు చేయకపోవడంతో వారు ఇప్పటికీ గత వాసనలతో కొట్టుమిట్టాడుతున్నారు. తమ స్వామి భక్తిని యదేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధం అని తెలిసినప్పటికీ ర్యాలీలకు
