ఆమ్జెన్ బయోటెక్ తో తెలంగాణ సర్కార్ ఒప్పందం..

అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్ లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల
పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారు: జగన్..

నంద్యాల జిల్లా సీతారామాపురంలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త పెద్దసుబ్బారాయుడు కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలీసుల సమక్షంలోనే పెద్దసుబ్బారాయుడిని చంపేశారని వెల్లడించారు. పెద్దసుబ్బారాయుడి భార్యపై
భూ తగాదాలో ఓ కుటుంబం మొత్తాన్ని కోర్టుకు లాగిన దెయ్యం.. విస్తుపోయిన హైకోర్టు..!

మీరు నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం! ఓ భూ వివాదం కేసులో దెయ్యం చేసిన ఫిర్యాదు చివరికి హైకోర్టులో తేలింది. న్యాయ, పోలీసు వ్యవస్థను గందరగోళానికి గురిచేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లాలో
టూ వీలర్ మార్కెట్లో చైనాను వెనక్కి నెట్టేసిన భారత్..!

భారతదేశం మరో ఘనత సాధించింది. ద్విచక్ర వాహన మార్కెట్లో పొరుగుదేశం చైనాను దాటేసింది. తక్కువ దూరానికి ప్రయాణించేందుకు భారతీయులు ద్విచక్ర వాహనాలను ఎంచుకుంటుండడంతో ఈ మార్కెట్లో రోజురోజుకు వృద్ధి నమోదవుతోంది. ఫలితంగా గతం కంటే
కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుంది: కేటీఆర్..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవితకు కూడా బెయిల్ లభిస్తుందని భావిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కవితకు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో తన సోదరికి బెయిల్
వైసిపికి ఆళ్ళ నాని గుడ్ బాయ్..! కారణం అదేనా..?

ఏపీలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు రాజీనామా బాట పడుతున్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రాజీనామా చేసిన 48 గంటల్లో మరో మాజీ ఎమ్మెల్యే
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ లాంఛ్.. స్టైలిష్ లుక్లో తారక్..!

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఇవాళ పూజా కార్యక్రమాలతో దీన్ని ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్ లో ఈ ప్రారంభ వేడుక
మీ ప్రొఫైల్ పిక్గా జాతీయ జెండాను పెట్టుకోండి.. ప్రధాని మోదీ పిలుపు

స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున ‘హర్ఘర్తిరంగా’ను గుర్తిండిపోయే ఈవెంట్గా మార్చుకుందామంటూ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. “నేను నా ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకంగా మార్చుకున్నాను. మీరు కూడా అలాగే చేయండి. జాతీయ
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై జేపీసీ ఏర్పాటు.. తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్లకు చోటు..

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం జేపీసీని ఏర్పాటు చేసింది. మొత్తం 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయగా, లోక్ సభ్ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి
కండోమ్ యాడ్ లో అక్కినేని కోడలు.. వీడియో వైరల్..

శోభితా.. శోభితా.. శోభితా.. ఈ తెనాలి అమ్మాయి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అతి తక్కువ సినిమాలు చేసినా కూడా అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. అందుకు
