పెద్దతోగు గ్రామంలో వైద్య శిబిరం..

గుండాల ఆగస్టు 13: మండలం పరిధిలోని పెద్దదో గ్రామంలో మంగళవారం గుండాల ప్రాథమిక వైద్యశాల వైద్యాధికారి మనీష్ రెడ్డి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామంలో పారిశుధ్యం పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం
మహేష్ తనయుడు హీరోగా మురారి సీక్వెల్కు కృష్ణవంశీ ఏమన్నారంటే..!

మహేష్ బాబు హీరోగా నటించిన ‘మురారి’ రీ రిలీజ్ అయిన నేపథ్యంలోదర్శకుడు కృష్ణవంశీ అభిమానులతో సోషల్ మీడియాలో చాట్ చేశారు. ఈ క్రమంలో ఓ నెటిజన్ ‘‘మహేష్ తనయుడు గౌతమ్ను హీరోగా పరిచయం చేస్తూ
దేవరలో ఆ సాంగ్ కు ధియేటర్లో పునాకాలే..;

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ నటి అందాల తార జాన్వీకపూర్ జంటగా నటించిన మూవీ దేవర. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ మూవీ మానియా నడుస్తోంది. ఎందుకంటే ఈ మూవీ నుంచి రిలీజైన టైటిల్ సాంగ్,
తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల..

తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలైంది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు సంబంధించిన కీ, రెస్పాన్స్ షీట్లను
హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ మెట్రో..?

మెట్రో సర్వీసులు ప్రస్తుతం దేశంలోని పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్లో మెట్రో జనాదరణ పొందింది. ఈ నేపథ్యంలోనే నూతన మెట్రో మార్గాలు కూడా నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి
బాన్సువాడలో ఉప ఎన్నిక ఖాయం.. కేటిఆర్ కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాన్సువాడ నియోజక వర్గంలో ఉప ఎన్నికలు ఖాయమని అన్నారు. పార్టీ మారిన పోచారంకు తప్పకుండా బుద్ధి చెబుతామని చెప్పారు. మంగళవారం బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన
ఎమ్మెల్సీ ఎన్నికలపై జగన్ ఫోకస్.. విశాఖ నేతలతో భేటీ..

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్ ఫోకస్ పెంచారు. ఈ క్రమంలోనే ఉమ్మడి జిల్లా నేతలతో జగన్ మంగళ, బుధ వారాల్లో సమావేశం కానున్నారు. ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ,
అమరావతిలో వరల్డ్ బ్యాంకు టీమ్, సీఎం చంద్రబాబుతో భేటీ..!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక అడుగు పడింది. అమరావతికి ఆర్థిక సహకారంపై ప్రపంచబ్యాంకు టీమ్.. సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. త్వరలో రుణ మంజూరు పై స్పష్టత రానుంది. అక్కడి నుంచి గ్రీన్
అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం.. జోగి రాజీవ్ అరెస్ట్..!

ఏపీ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ ను అరెస్ట్ చేసి.. గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
హిండెన్బర్గ్ Vs సెబీ చీఫ్..!

అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్-సెబీ చీఫ్ మాదభి పురి బచ్ వ్యవ హారం తారాస్థాయికి చేరింది. ఈ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె నిరూపించు కోవాలని సవాల్ విసిరింది హిండెన్బర్గ్.
