డిప్యూటీ సీఎం పవన్ తొలి స్పీచ్, అలాంటివారిని వదలం..

లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..!

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స నామినేషన్
మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ..

మహిళలపై జరిగే అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరగాలని, దోషులను చాల కఠినంగా శిక్షలు పడే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర
రాహుల్ గాంధీకి అవమానం ప్రోటోకాల్ ఉల్లంఘన..!

సుదీర్ఘ ప్రసంగంతో ప్రధాని మోదీ ఎలాగైతే రికార్డులకెక్కారో, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అరుదైన ఘనతను సాధించారు. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతిపక్ష
సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుగూడెంలో సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన పైలాన్ ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల
సీఎం రేవంత్ కీలక ప్రకటన..త్వరలోనే రైతు భరోసా..

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హైదరాబాద్లోని గోల్కొండ కోటలో జరిగిన
రైతులకు తీపి కబురు.. రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి..

రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుచెప్పింది. రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేసింది.మూడో విడతలో 14 లక్షల 45 వేల రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులను విడదల చేసింది రాష్ట్ర
మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే..–;కేటీఆర్..

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో కేటీఆర్, హరీష్ చక్కర్లు కొడుతుండడంతో బీజేపీతో మంతనాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ
పవన్ ఫ్యాన్స్ గేట్ రెడీ ..! ఒజీ టీజర్ లోడింగ్..?

పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఈ పదవి బాధ్యతలు చేపట్టక ముందు పలు సినిమాలను లైన్లో పెట్టారు. అందులో ‘ఓజీ’ మూవీ ఒకటి.
ఇదా మన స్వాతంత్ర్యం..కోల్కతా ఘటనపై ఉపాసన విచారం..

మాటలకందని మరో దారుణం.. కోల్ కత్తా ఆర్జీకర్ హాస్పిటల్ లో వైద్యవిద్యార్థినిపై అత్యంత భయంకరంగా రేప్ అండ్ మర్డర్. గత 6 రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అట్టుడుకుతోంది. ఇంత పెద్ద
