నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్..! ఎమర్జెన్సీ తప్ప..

పశ్చిమబెంగాల్ లోని కోల్ కతాలో ఉన్న ఆర్ జీ కర్ బోధనా ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై రేప్, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనకు నిరసనగా దేశంలోని పలు రాష్ట్రాల్లో
ఎస్ఎస్ఎల్వీ -డీ 3 ప్రయోగం సక్సెస్..!!

షార్ నుంచి ఇస్రో చేపట్టిన ప్రయోగం విజయవంతం అయింది. ఈ వాహన నౌక 175 కిలోల ఈవోఎస్ -08 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలో ప్రవేశ పెట్టింది. విపత్తు నిర్వహణలో సమాచారం ఇచ్చేందుకు ఈ ఉపగ్రహం
రెడ్ బుక్ అమలు పక్కా, వారిని వదిలేని లేదు- లోకేష్..!

మంత్రి లోకేష్ రెడ్ బుక్ అమలు పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ కొంత కాలంగా రెడ్ బుక్ గురించి చేస్తున్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చారు. అధికారంలో ఉన్న సమయంలో భూములు దోచేసిన వారిని
రైతులకు రాయితీపై రూ.3 లక్షలు ప్రకటించిన చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి పనులతోపాటు సంక్షేమానికి కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తోంది. తాజాగా రైతులకు రాయితీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2014 నుంచి 2019 మధ్య
టీపీసీసీ చీఫ్ ఖరారులో కొత్త ట్విస్ట్..!

ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో సమావేశం కానున్నారు. కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న టీపీసీసీ చీఫ్ నియామకంతో పాటుగా నామినేటెడ్ పదవులు…మంత్రివర్గ విస్తరణ పైన చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే
సీఎం రేవంత్ కు కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్..

రాష్ట్ర మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసింందే. అయితే, పథకం అమలుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై మహిళా
కేటీఆర్కు నోటీసులు.. ఈ నెల 24న కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశం..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీన కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. తెలంగాణ మహిళలపై కేటీఆర్ చేసిన
గ్రూప్ -1 అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పు..

టీజీపీఎస్సీ తాజాగా కీలక ప్రకటన చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి ఇతర మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షా సమయాల్లో మార్పులు చేసినట్లు
ఆచార్యను రిపీట్ చేస్తున్న దేవర..?

ఎప్పుడెప్పుడు దేవర థియేటర్ లో రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఈ సినిమాపై ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ. వీరిద్దరూ ఈ సినిమాను
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్.. బెస్ట్ తెలుగు ఫిల్మ్ కార్తికేయ2..!!

ఉత్తమ తెలుగు చిత్రం – కార్తికేయ 2, ఉత్తమ కన్నడ చిత్రం – కేజీఎఫ్ 2, ఉత్తమ మలయాళ చిత్రం – ఆట్టమ్, ఉత్తమ హిందీ చిత్రం – గుల్ మొహర్, ఉత్తమ తమిళ
