Mahaa Daily Exclusive

ట్రైనీ హత్యాచార ఘటనపై దీదీ వర్సెస్ అభిషేక్..!

కోల్‌కతా హత్యాచార ఘటనపై ఆ పార్టీ నేతలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ బదిలీపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు,

ఓటీటీలోకి వచ్చేసిన ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా

రేవంత్‌పై బీజేపీ పరువునష్టం దావా.. నోటీసులు పంపిన ప్రత్యేక కోర్టు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై పరువు నష్టం కేసు నమోదైంది. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా తమపై అబద్ధాలు ప్రచారం చేశారంటూ బీజేపీ పరువు నష్టం దావా వేసింది. దీనిపై హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు

డిసెంబర్ లోపు తెలంగాణలో నూతన క్రీడా పాలసీ..

డిసెంబర్ లోపు నూతన క్రీడా పాలసీ రూపకల్పన పూర్తి చేస్తామని ముసాయిదా క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్, తెలంగాణ క్రీడా శాఖ సలహాదారుడు జితేందర్ రెడ్డి అన్నారు. క్రీడా పాలసీ రూపకల్పన కమిటీ

ఆక‌ట్టుకుంటున్న‌ ‘విశ్వంభ‌ర’ ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్..!

నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న న‌టిస్తున్న ‘విశ్వంభ‌ర’ మూవీ ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్‌ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పోస్ట‌ర్‌లో చిరు త్రిశూలాన్ని పట్టుకుని గంభీరంగా క‌నిపిస్తున్నారు. బింబిసార ఫేమ్

ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత… ఎయిమ్స్‌కు తరలింపు..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు

హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..

ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీకి వ్యతిరేకంగా ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు టీపీసీసీ అధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.   కేంద్ర సంస్థల్ని తమ

రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సమాధానం రాలేదు: కేటీఆర్..

తన సొంతూరు కొండారెడ్డిపల్లెలో 100 శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సమాధానం రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ

అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ మృతుల కుటుంబాలకు రూ. కోటి చెప్పున పరిహారం ప్రకటించిన చంద్రబాబు..

అచ్యుతాపురం సెజ్ లోని ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. ఈరోజు విశాఖపట్నం చేరుకున్న ఆయన… నేరుగా మెడికవర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వారికి

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల..!

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. టీజీపీఎస్సీ గురువారం నాడు షెడ్యూల్‌ను విడుదల చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది. ఉదయం, మధ్యాహ్నం… రెండు సెషన్లలో పరీక్షలను