Mahaa Daily Exclusive

భూములు దోచుకున్న వైసీపీ నాయకులు ఎవరెవరు..? ఆరా తీస్తున్న కూటమి ప్రభుత్వం..!

గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు, పోరంబోకు భూములు, డీకేటీ భూములు, కాలువ భూములు, వంకలు, వాగులు కబ్జాలు చేశారని ఆ పార్టీ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వ భూములతో పాటు అడవులు

కూటమి గెలుపుపై డౌట్స్-ఈసీ తలుపుతట్టిన వైసీపీ నేతలు..!

ఏపీలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ముఖ్యంగా కూటమి పార్టీల అభ్యర్ధులు సాధించిన మెజార్టీలు, సాధించిన స్ధానాలు చూస్తుంటే ఏదో జరిగిందన్న

ఇసుక దందాపై జేసీ ఫైర్.. టిప్పర్ డ్రైవర్లకు వార్నింగ్..!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కట్టుకునే వారికి ఇసుకను ఫ్రీ గా సప్లై చేస్తున్నట్లు ప్రకటించింది సర్కార్. అయితే ఇల్లు కట్టుకునేవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. అందుకు కొన్ని నియమ,

కోల్‌కతాలో హైటెన్షన్.. సీఎం రాజీనామా చేయాలని డిమాండ్..!

కోల్‌కతాలో హైటెన్షన్ నెలకొంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ మేరకు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.