ఆ హీరోతో సినిమా తరువాతే ‘పుష్ప-3’ శ్రీకారం..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన పుష్ప ది రైజ్ విజయం సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించింది. ముఖ్యంగా ఆ చిత్రంలో పుష్పరాజ్ మేనరిజంతో కూడిన “తగ్గేదెలే” అనే డైలాగ్ ఎంత
కొండా సురేఖకు బిగ్ షాక్..

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం
ముఖ్య నేతల అరెస్ట్కు ముహూర్తం ఫిక్స్ – రేవంత్ హిట్ లిస్టులో..!

తెలంగాణ రాజకీయంలో కొత్త కలకలం. బీఆర్ఎస్ నేతల పై రేవంత్ సర్కార్ గురి. కీలక నేతల అరెస్ట్ లు ఉంటాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం. తాజాగా మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..

జాతీయ, అంతర్జాతీయ వేదికలపై మన యువత సత్తా చాటేలా తెలంగాణ క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదాను నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతస్థాయి
దక్షిణాదిపై వివక్ష.. కేంద్రంపై రేవంత్ రెడ్డి సంచలనం..

కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్
ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు..

రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడింది. ఇప్పటికే ఛార్జీల భారంతో సతమతం అవుతున్న ప్రజల పైన మరో రూ.6,072.86 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. దీంతో డసెంబర్ నుంచి
ఏపీలో వాహనదారులకు శుభవార్త-మళ్లీ స్మార్ట్ కార్డుల జారీ..!

ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లకు మళ్లీ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. గత వైసీపీ
చైనాకు చెక్ పెట్టిన భారత్..!!

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. శాంతియుత వాతావరణం నెలకొనడానికి భారత్ చేపట్టిన చర్చలు ఫలించాయి. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తగ్గుముఖం పట్టాయి. మొత్తానికి
రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచేలా పనిచేయాలి: సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు నాలుగు జిల్లాల టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో… ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల టీడీపీ
సరస్వతి పవర్ భూములపై అధికారులతో మాట్లాడిన పవన్ కల్యాణ్..

ఏపీలో ప్రస్తుతం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సోదరి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మధ్య ఆస్తుల వివాదం హాట్ టాపిక్గా ఉంది. వైఎస్ఆర్ కుటుంబ ఆస్తుల పంపిణీ
