అల్లు అర్జున్ కోసం కొత్త ప్రపంచం క్రియేట్ చేస్తున్న త్రివిక్రమ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) డిసెంబర్లో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్
స్పీడ్ పెంచుతున్న హైడ్రా.. రంగంలోకి స్పెషల్ టీమ్..

ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాల ఆక్రమణల కట్టడికి ఏర్పాటైన హైడ్రా ఈమధ్య కాస్త స్పీడ్ తగ్గించింది. కానీ, సైలెంట్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపరేషన్లో ఉంది. రోజూ హైడ్రాకు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. ఇదే
ఫార్ములా ఈ రేసింగ్ నిధులు గోల్మాల్.. దూకుడు పెంచిన ఏసీబీ..

గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కొరడా విసురుతోంది. రాష్ట్రంలో జరిగిన పలు స్కాములపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు, ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ కొనుగోళ్ల అంశం,
తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తి ఆన్లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ
ఏపీలో మెగా డీఎస్సీపై బిగ్ అప్డేట్..!!

ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నిర్వహిస్తామ ని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు. గెలిచిన తరువాత ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోజున
జగన్కు ఏపీ హైకోర్టు షాక్..!

విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించిన శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజుపై
75 ప్రశ్నలతో… తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కులగణన సర్వే..

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆయా జిల్లాల్లో
ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం… రూ.1000 కోట్ల పెట్టుబడులు, రూ.3 వేల కోట్ల రాబడే లక్ష్యం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రి పార్థసారథి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఏపీ డ్రోన్ పాలసీకి
అమెరికా ఎన్నికల్లో ఆరుగురు భారత సంతతి వ్యక్తుల విజయం..

అమెరికా ఎన్నికల్లో భారతీయులు సత్తా చాటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కు ఈసారి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. గతంలో ఈ సంఖ్య ఐదుగా ఉంది. ఈసారి శ్రీ తానేదార్, రాజా కృష్ణమూర్తి, రో ఖన్నా, డాక్టర్
బాలీవుడ్ ‘రామాయణ’ రెండు పార్ట్ల రిలీజ్ డేట్స్ ఫిక్స్..!

ఇప్పుడు బాలీవుడ్లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ‘రామాయణ’ ఒకటి. నితేశ్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలతో కలిసి తెలుగు నిర్మాత అల్లు అరవింద్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా
