Mahaa Daily Exclusive

రేవంత్‌ను అదే పనిగా కెలుక్కుంటున్న అంబటి !

రేవంత్ రెడ్డి జోలికి వెళ్లే కొద్దీ వెళ్లాలనుకుంటున్నారు అంబటి రాంబాబు. అదే పనిగా తప్పు పడుతూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేసి తగ్గేదే లేదే అన్నట్లుగా బ్యాట్‌తో చూపిస్తే

వరల్డ్‌ ర్యాపిడ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కోనేరు హంపి.. అభినందించిన వైఎస్ జగన్

ఫిడే మహిళల వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్, తెలుగు తేజం కోనేరు హంపికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఒక్క రాయితో.. అపర కోటీశ్వరుడు..

జీవితంలో కొన్నిసార్లు ఊహించని, ఆశ్చర్యకరమైన ఘటనలు చోటుచేసుకుంటుంటాయి. అలా జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేం. ఉదాహరణకు ఓ నిరుపేద రాత్రికి రాత్రి లాటరీ తగిలి కోటీశ్వరుడు కావడం వంటి ఎన్నో ఘటనలు చూస్తున్నాం. ఇలాంటి ఘటనే

చైనా సరిహద్దుల్లో ఛత్రపతి శివాజీ విగ్రహం

చైనా సరిహద్దుల్లో ఉన్న పాంగాంగ్ సరస్సు ఒడ్డున భారత సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. శౌర్యపరాక్రమాలు, దూరదృష్టికి శివాజీ మహారాజ్ చిహ్నమని సైన్యాధికారులు తెలిపారు. 14,300 అడుగుల ఎత్తులో ఈ విగ్రహాన్ని

జనవరి 29న విద్యార్థుల సమస్యలపై నిరసన: బొత్స

విద్యుత్ ఛార్జీలపై తమ నేతలు, ప్రజలు చేపట్టిన నిరసన విజయవంతమైందని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. “గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్ చార్జీలను పెంచారు. పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఫీజు

ఏపీ ప్రభుత్వం మరో (5000 కోట్లు అప్పు) ప్రయత్నం.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఆదాయ వనరుల సమీకరణపై దృష్టి పెట్టింది. ఇందులో

ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకోనున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

ప్రజా పాలన అందిస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రంగంలోకి

మీరు రెడ్ బుక్ రాసుకోండి కార్యకర్తలకు జగన్ పిలుపు

రా ష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని నిత్యం విమర్శిస్తున్న ప్రతిపక్ష వైసీపీ ఇప్పుడు తమ కార్యకర్తలు కూడా రెడ్ బుక్ రాయమని సలహా ఇస్తోంది. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది

కేటీఆర్ కు ఈడి షాక్..

జనవరి 7న విచారణకు రావాలని నోటీసులు 2న అరవింద్ కుమార్, 3న బిఎల్ఎన్ రెడ్డి విచారణ నిబంధనలు తుంగలో తొక్కిన కేటీఆర్- ఎసిబి కౌంటర్ అఫిడవిట్ బిఆర్ఎస్ లో ఆందోళన   హైదరాబాద్, మహా

మందుబాబులకు గుడ్‌న్యూస్‌ చెప్పిన రేవంత్‌ సర్కార్..

అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్ షాప్స్ న్యూ ఇయర్ గిఫ్ట్ హైదరాబాద్, మహా   మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈనెల 31న అర్ధరాత్రి